జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడంలేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారకముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మ�
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరలతో రైతులు నష్టపోకుండా మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
రైతు భరోసాపై జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. ఎన్నికలకు ముందు రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదికి రూ.12 వేలు ఇస్తామంటూ ఇచ్చిన మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ
రైతుభరోసా కింద ఈ సీజన్ పంటల పెట్టుబడి సాయం రూ.6 వేలను జనవరి 26న జమచేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఊరించడంతో ఊళ్లలోని రైతులందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ‘ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకే జమ �
నేడు వ్యవసాయ మార్కెట్కు సెలవు
మహబూబ్నగర్ మార్కెట్ యార్డుకు మంగళవారం 27,035 బస్తాల వేరుశనగ బస్తాలు వచ్చాయి. అయితే వాటి విక్రయాలు ఆలస్యం కావడంతోపాటు సరుకు లిఫ్టింగ్ కూడా చేయలేదు. దీంతో గురువారం మార్కెట�
విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలన్న బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీర్మానానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ గుండ�
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామ శివారులోని ఏనుగుల చెరువులో సమృద్ధ్దిగా నీరున్నా ఆయకట్టుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది. చెరువు కాలువ, తూము శిథిలావస్థకు చేరడంతో నీరు అందే పరిస్థితి లేద
కంది రైతులకు రంది పట్టుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోనట్లుగా వ్యవహనిస్తున్నది. పంట సాగు మొదలు.. పంట అమ్మకం వరకు రైతులకు
వేరుశనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం పాలమూరు జిలా కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటలపాటు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. అం తటితో ఆగకుండా సమీప�
పల్లి రైతులు మ రోసారి ఆందోళన బాటపట్టారు. మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంగళవారం మహబూబ్నగర్లో ధర్నాకు దిగారు. మద్దతు ధర చెల్లించాలని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మ
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి రైతులు మోస పోయారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు రూ.12వేలు మాత్రమే ఇస్తామని చెప్పి రైతులను వంచించారు. జిల్లాలో అరకొర మంద�
రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో రైతులు నిరాహార దీక్షకు దిగారు. ముందుగా ప్రభుత్వ పాఠశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అ�
మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాంగ్రెస్ నేత చెయ్యెత్తిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. సోమవారం రైతులు పల్లి విక్రయించేందుకు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తు�
తెలంగాణలోని ఒక గ్రామం 2025 జనవరిలో ప్రవేశించిన వేళ ఏ విధంగా ఉందనే కథనం ఇది. ఆ ఊరు నల్లగొండ జిల్లాలోనిది. కొన్ని కారణాల వల్ల పేరు రాయటం లేదు. అక్కడ కొద్దిరోజులు గడిపిన మీదట గమనించిన విషయాలివి. ఇది అన్ని విషయాల �