Irrigation Water | ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువ ద్వారా నీరందిస్తే వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.
farmer | నర్మెట్ట, మార్చి 29: పంటలు ఎండుతున్నాయి.. రిజర్వాయర్లో నీటిని కాలువల ద్వారా మాకు అందించాలని అధికారులను వేడుకున్నా.. పట్టించుకోవడంలేదని మండలంలోని వెల్దండ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాగు నీటిని నమ్ముకుని ఏటా మాదిరిగానే రైతులు యాసంగి పంట సాగు చేశారు. పంట వేసే సమయంలో నీరున్నా.. పూర్తి వేసవి రాకమునుపే నెలరోజుల ముందే ఎదుళ్లవాగు ఎండిపోయింది. వాగును నమ్ముకొని పంట సాగు చేసిన చండ్రుగొండ మండల
యాసంగి సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. కట్టంగూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కరువుఛాయలు తీ�
యాసంగిలో వరికి ప్రత్నామయంగా కూరగాయల పంటలు సాగు చేసిన రైతులు సైతం ఇప్పుడు నీళ్లు లేక తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఎండలు విపరీతం అవుతుండడం, భూగర్భ జలాలు అడుగుంటటడంతో తోటలను కాపాడుకోలేకపోతున్నారు. తిరుమ�
వానకాలం సీజన్కు ముందే రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లో శుక్రవారం వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించా
యాసంగి పంటలు ఎండి రైతులు గోస పడుతుంటే మంత్రులు వచ్చి పంపులు ఆన్ చేసి సంబురాలు జరుపుకుంటారా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దేవరుప్పుల మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కేసీ�
తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతు�
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు.
ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ
సహకార సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని భూత్పూర్ మండల సింగల్ విండో చైర్మన్ కదిరి అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు అభివృద్ధి చెందితేనే రైతుల�
Munugodu | మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. వచ్చినా ఆగిఆగి పోస్తుండడంతో వరి చేలకు ఎటూ �
Yaddari | ఎండిన పొలంలో కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు మల్లికార్జున్రెడ్డి. ఊరు ఎర్రంబెల్లి. మూడెకరాల భూమి ఉంది. సాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఎకరం మాత్రమే సాగు చేశాడు. ఇప్పుడు ఆ ఎకరం కూడా చేతికొచ్చే �