మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు భూక్యా నాగేశ్వరరావు అర్ధనగ్నంగా, మెడ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ నల్ల చెరువు కింద దాదాపు 20 ఎకరాలు, గారెపల్లి చింతల చెరువు కింద సుమారు 30 ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతులు పంటను జీవాలకు వదిలేస్తున్నారు.
Kodangal Lift | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూసేకరణకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులో భూమి కోల్పోయే రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారికి చ�
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన దళిత పేద రైతు పంబ రాములమ్మ భర్త లక్ష్మయ్య పేరిట మొత్తం 2.38 ఎకరాల భూమి ఉన్నది. పాస్బుక్ నెంబర్ టి03030080496 ప్రకారం సర్వే నెం.392అలో 9 గుంటలు, 393అలో 7 గ
‘పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ ఈ నానుడి కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీ, రైతుభరోసా అందిన రైతుల వివరాలను ప్రతీ గ్రామంలో మూడు చోట్ల ఫ్లెక్సీలపై ప్రదర్శించా�
తలాపున మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉన్నా దుబ్బాక రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, కూడవెల్లి వాగు మండుటెండల్లో సైతం జలకళ ఉట్టిపడి పంటలు పండాయి. ప్రస్త
వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుతున్నాయి. బోర్లు, బావులు ఇంకిపోతున్నాయి. కాల్వలు, వట్టిబోగా.. చెరువులు అడుగంటాయి. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా చోట్ల యాసంగి పంటలకు నీళ్లంద�
ఎనిమిదేండ్లలో ఎన్నడూ తన వరిపంట ఎండిపోలేదని, ఎప్పుడూ లేనిది ఈ యేడు సాగు చేసిన వరి ఎండిపోతే గుండె బా ధగా ఉన్నదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన రైతు బుడిగె మల్లయ్య ఆవేదన వ్యక్తం �
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
యాసంగి రైతులు సాగునీళ్లులేక పంటలు ఎండిపోయి లబోదిబోమంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు పంటలు ప�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామానికి సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ గ్రామాల్లో ఇదీ ఒకటి. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పట
ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భజలాలు అండగంటిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాంసి మండలం కప్పర్లకు చెందిన రైతు పోగుల అశోక్ 1.5 ఎకరాల్లో జొన్న సాగు చేశాడు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రెండు బోరుబావుల్లో నీ�
Paddy Fields | విద్యుత్ స్తంభంతోపాటు వైర్లు కిందికి వేలాడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన గురవుతున్నారు. ఎప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.