Nirmala Sitaraman | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటూఇటూ కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించారు.
Devadula | సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వరి ఎండిపోతున్నది. అసలే దుర్భిక్ష ప్రాతం కావడం, కాంగ్రెస్ సర్కారు సాగునీరు విడుదల చేయకపోవడంతో దేవాదుల కాల్వలు చెత్తాచెదారంతో నిండి మూసుకుపోయాయ
కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు సాయం చేయలేదని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామానికి చెందిన రైతు చిట్టె పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పెట్టుబడి సాయం
BRS Party | బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం కోసం గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి రైతులతో చర్చించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండ�
జిల్లాలో ప్యాకేజీ -21 (ఏ) పనులు త్వరగా పూర్తిచేసి రైతాంగానికి సాగునీటిని అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం జీరో అవర�
సిరిసిల్ల జిల్లా వేములవాడ బైపాస్ రోడ్డుకు సమీపాన ప్రతిపాదిత రైలుమార్గంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ �
రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదని, ప్రజల ఆశల అవహేళన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీలన్నీ అటకెక్కించి, ప్రజాసంపదను క
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. మూత
ఆదిలాబాద్ జిల్లా మత్తడి ప్రాజెక్టు కాల్వల నిర్వహణ అధ్వానంగా మారింది. ఈ ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద 8,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల్లో చెత్తాచెదారం, ఎండిన మొక్కలు పేరుకుపోవడంతో ఆయకట్టుకు నీరు అందడం లేదు.
సర్కారు ముందు చూపులేక పోవడం, వర్షాలు వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోక పోవడం వల్ల ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అం దడం లేదు. దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భా గంగా భూసేకరణ చేస్తున్న అధికారులకు చుక్కెదురైంది. భూములు కోల్పోతున్న వారికి నోటీసులు ఇవ్వడానికి అధికారులు వెళ్లగా రైతులు తిరస్కరించారు. నారాయణపేట జి ల్ల�
మొన్న ఆర్టీసీ, నిన్న మెట్రో, పవర్ చార్జీలు.. ఇప్పుడు పాల ధరలు.. వరుస చార్జీల బాదుడుతో కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. గ్యారెంటీల అమలు సంగతి దేవుడెరుగు.. ఏ రోజు ఏ చార్జీలు పెం�
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల ప్రారంభ సూచికగా హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బ
ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరితోపాటు మిర్చి కూడా సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు వస్తాయని భావించి వేలకు వేలు పెట్టుబడి పెట్టారు.