రైతుల నుంచి మద్దతు ధర కు మక్కలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్క్ఫెడ్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేం�
రంగారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికొస్తాయనుకునే సమయంలో బోర్లు ఎండిపోవడంతో పంట పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పం�
సాగు నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి, బిచురాజ్పల్లి, పురుషోత్తమాయగూడెం, తండాధర్మారం, బాల్నీ ధర్మారం గ్రామాల నుంచి వెళ్లే ఆకేరు వ�
కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ చేతికొచ్చి న పంటలను నాశనం చేస్తున్నాయి. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు ఎత్తిపోయి పొట్ట దశలో ఉన్న వరి పంటను ఎలా కాపాడుకోవ�
సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పచ్చని పంట కండ్లముందే ఎండుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పొలాలకు నీళ్లు పారటంలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు �
Paddy Crop | సాగునీటి కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి ఎన్ని బోర్లు వేసినా నీరు రాకపోవడంతో.. వేసిన పంటలు పూర్తిగా చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నాయి.
పంట ఏదైనా అష్టకష్టాలు పడి దిగుబడి తీసుకుని రైతులు తీరా మార్కెటింగ్కు వచ్చే సరికి డీలా పడుతున్నారు. వేసవి, నీటి ఎద్దడి నేపథ్యంలో వరికి బదులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపిన రైతులు ఇప్పుడు సరైన ధర లేక కుదేల
దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దేగామ గ్రామానికి చెందిన విఠల్ (54) తనకున్న మూడెకరాల్లో పత్తి వేశాడు.
ఫ్యూచర్సిటీ ఏర్పాటుకోసం ప్రధానమైన గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రైతులు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా భూసేకరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
రైతులపై అధికారులు అక్రమ కేసులుపెట్టి భయభ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
ఎటువంటి ఘడియన తెలంగాణకు ఓట్లొచ్చినయో గాని..అర్థాష్టమ దుర్దశ మోపయ్యింది. శని దైత్యుడు తన జన్మరాశి నుంచి బయటికొచ్చి మన నెత్తి మీద కూసున్నడు. దరిద్రం దాపురిస్తే మేలు కీడు తలపోతల విచక్షణ మందగిస్తుందట.
సిరిసిల్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని, సొసైటీల మనుగడను దెబ్బతీయవద్దని సిరిసిల్ల సింగిల్విండో డైరెక్టర్లు, సభ్యులు, రై
సాక్షాత్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు చుక్కనీరు కూడా అందక పంటలన్నీ చేతికిరాకుండా పోతున్�