లక్షలు అప్పులు తెచ్చి పంట లు సాగుచేసినం.. ఇంకో 15 రోజులైతే పంటలు చేతికొస్త యి.. ఈ టైంలో నీళ్లు ఇవ్వకపోతే చేసిన అప్పులు తీర్చలేక తమకు చావే శరణ్యమని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చే�
రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం
సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్రమనస్తాపం చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డిజిల్లాలో ఓవైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి రైతులకు శాపంగా మారింది. పంట చేతికందే సమయంలో వర్షాలు లేక పలు మండలాల్లో వరిపంట ఎండిపోయి రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. తీరా పంట చేతికందే సమయంలో అక�
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పోరుబాట పట్టారు. మస్తీపూర్, నందిమళ్ల, సింగంపేట, మూలమల్ల తదితర గ్రామాలకు చెందిన 200 మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బారికేడ్లతోపాటు ముళ్లకంప�
మామిడికాయలకు మార్కెట్లో ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తున్నప్పటికీ దిగుబడి లేకపోవడంతో రైతులు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11,350 ఎకరాల్లో మామిడిని రైతులు �
రాష్ట్రంలోని రేవంత్ సర్కారు.. రైతుల పాలిట శాపంగా మారిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా.. రైతులకూ గుదిబండలా దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వడగండ్ల వానకు జరిగిన పంట నష్టంపై వెంటనే సర్వే చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు.
Collector Rahul Raj | ఇవాళ మెదక్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భూభారతి చట్టం, జిల్లాలో ధాన్యం కొనుగోలు నిర్వహణ తీరుపై అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్�
Harish Rao | ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
సాగునీరు విడుదల చేయాలని రైతులు ఆందోళన బాటపట్టారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇక్కడికి వచ్చి సాగునీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు.
వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఉమ్మడి జిల్లాలో కోతకొచ్చిన వరి పొలాలు దెబ్బతిన్నాయి.