ఓవైపు వరి కోతలు ముమ్మరమవుతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. కానీ, కొనుగోళ్లు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండగా, కేంద్రాలు ధాన్యపు రాశులతో నిండిపోతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీంతో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకున్నది. ఈ ఏడాది యాసంగిలో 79 వేల ఎకరాల్లో రైతులు జ�
చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం నాబార్డ్ సేవ్స్, గ్రామ పంచాయతీ సహకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో పల్లె సంత (గ్రామీణ మార్కెట్) ఏర్పాటు చేసింది.
భూగర్భ జలాలు అడుగంటడంతోపాటులో ఓల్టేజీ సమస్యలతో ఎండిన పంటలకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తపల్లి మండలం గొర్లోనిబావిలో ఎండిన పంటలను �
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) డిమాండ్ చేశారు.
పశుబీమా పథకం నిలిచిపోవడంతో పాడి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు ప్రకృతి విపత్తులు, అనారోగ్యంతో మృత్యువాతపడితే పాడి రైతులు ఈ బీమాతో ఉపశమనంపొందేవారు.
వరి కోత ల ప్రారంభమైనా.. ధాన్యం కొనుగోలుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. యాసంగిలో రైతు లు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొంటామని ఎమ్మెల్యేలు ప్రగల్బ�
రైతులు యాసంగిలో కాల్వలు, బోరుబావుల కింద వరిపంట సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చి కల్లాల్లో ధాన్యం ఆరబెట్టిన కొనుగోలు చేసేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.
వరి ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం నెలకున్నది. వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ను ప్రకటించినప్పటికీ, కేంద్రాల కేటాయింపుల్లో స్పష్టత లేదు. కేంద్రాల ఏర్పాటుపై నిర్వాహకుల్లో అయోమయం నెలకున్నది.
నల్లగొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ప్రహసనంగా మారి ఏకంగా వివాదాలకు దారితీస్తున్నది. మిర్యాలగూడలోని ఓ రైస్మిల్లులో పరస్పర దాడులు జరిగినట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవడం కలకలం �
డాక్టర్ తండు కృష్ణకౌండిన్య రాసిన ‘నెరుసు’ విమర్శవ్యాసాల సంపుటిలో బహుజన దృక్ప థం, తెలంగాణ పోరాట అస్తిత్వం ప్రధానంగా కనిపిస్తాయి. బహుజన సాహిత్యానికి నెరుసు పూసి పదునుపెట్టిన మెరుపు వ్యాసాలు ఇందులో ఉన్న
ప్రభు త్వ నిషేధిత గంజాయితో యు వత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు మత్తు లో మరణిస్తుండే మరికొందరు అధిక సంపాదన ఆశతో సరఫరా చేస్తూ పట్టుబడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వడగండ్ల వానతో 27 ఎకరాల్లో నేలరాలిన పంట వద్దనే ఓ రైతు దిగాలుతో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. పథకాల అమలులో చిత్తశుద్ధి లోపించింది. రైతుభరోసా విషయంలో అది మరోసారి ప్రస్ఫుటమైంది. ఎప్పుడో నాట్ల సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం.. ఇప్పుడు పంట కోతలు కొనసాగుత�