కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు... ఇప్పుడు పంటలు ఎండిపోయి చుక్క నీరు రావడం లేదు. మళ్లీ కేసీఆర్ సార్ రావాలే... రైతులు బాగుపడాలి అని రైతు నాగార్జున అభిప్రాయం వ్యక్త�
అప్పుసొప్పు చేసి వరిపంటలు సాగు చేసినం. పంటలు చివరి దశకొచ్చినయి. రెండు వారాలు సాగునీళ్లు వదిలితే త మ పంటలు చేతికొస్తయి.. మీ కాళ్లు మొక్తం సాగునీళ్లు ఇవ్వండి సారూ అం టూ ఆత్మకూర్ మండలం గుంటిపల్లి రైతులు ఎద్�
సర్కారు నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే సరిపడా సాగునీరు అందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోగా.. చేతికొచ్చిన అరకొర ధాన్యానికి కూడా మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ప్రారంభిం�
కొన్నిరోజులుగా అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలోని కోమట్పల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద�
Farmer Donation | కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు.. ఇప్పుడు పంటలు ఎండిపోయినయి, బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు మళ్లీ కేసీఆర్ సార్ రావాలే.. రైతులు బాగుపడాలని రైతు నాగార్జ�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని, దళారులకు అమ్మితే రైతులు నష్టపోతారని చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. బుధవారం మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెంలో ఐక�
Farmers | రైతులు దళారులను నమ్మి.. పంటను అమ్ముకుని మోసపోవద్దని దౌల్తాబాద్ మండల సర్పంచుల ఫోరమ్ తాజా మాజీ గౌరవ అధ్యక్షుడు దార సత్యనారాయణ పేర్కొన్నారు. ఇవాళ మండల పరిధిలోని మల్లేశంపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగ
MLA Vijayudu | అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా చండూర్ మండలం కస్తాల, చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట), గుండ్రపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం వీటిని కస్త�
BRS Public Meeting |హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ బహిరంగ సభల నిర్వహణలో రికార్డులున్న బీఆర్ఎస్.. ఎల్కతుర్తి సభను అదే స్థాయిలో నిర్�
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి వేచి చూస్తున్నా ప్రభుత్వం ఇంకా ఎందుకు కొనుగోళ్లు ప్రారంభించలేదని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. తిమ్మాపూర్ కొనుగోలు కేంద్రంలోని వడ్ల రాశుల వద్ద సీపీఎం కరీం�