తమకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం కొడంగల్లోని అప్పాయిపల్లి రైతులు రెండో రోజు శుక్రవారం కూడా ఆందోళన చేపట్టారు. గురువారం భూమిని చదును చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు శు�
రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల�
ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ అలసత్వమే కనిపిస్తున్నది. ఓవైపు కోతలు ముమ్మరం అవుతున్నా.. కొనడంలో మాత్రం జాప్యమే జరుగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రుల, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేంద్రాలను ప్రారంభిస్తున్న�
సాగులో రైతులకు అండగా నిలవాల్సిన బ్యాంకులు రుణాల మంజూరు, రుణ పరిమితి విషయంలో సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1.47 లక్షల మంది పట్టా పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన
ఆరుగాలం కష్టపడి చేతుకొచ్చిన వరి పంట వనగండ్ల వర్షానికి నేలపాలయ్యింది. ఇంకో వారం రోజుల్లోపు వరి ధాన్యాన్ని అమ్ముకొని నాలుగు పైసలు సంపాదించుకుందామన్న అన్నదాతల నోటిలో మట్టి కొట్టింది.
రాష్ట్రంలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పదేండ్ల పాటు ఉబికివచ్చిన భూగర్భజలాలు ఏడాదిన్నరగా మరింత లోతుకు పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 7.46 మీటర్ల లోతున ఉన్న జలాలు మార్చి నాటికే 9.91 మీటర్ల దిగవ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్ద పెద్ద చెరువు ఫెన్సింగ్ పనులను ఆ గ్రామ రైతులు, మత్స్యకారులు అడ్డుకున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తే తాము ఎట్ల బతకాలని అధికారులను నిలదీశారు.
ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించి వా రం రోజులు దాటినా గింజ ఎత్తలె.. కాం టా వేయలె. అసలు రైస్మిల్లుల కేటాయింపులే జరగలే. పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తూ అకాల వర్షానికి ఆగమవు
Sorghum Purchase Centres | రైతులు జొన్నలు దళారుల వద్దకు తీసుకొనిపోయి మోసపోకుండా.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్మాలన్నారు ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ధ�
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలతో రైతులు తల్లడిల్లిపోయారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండప�
కడెం ప్రధాన కాలువతో పాటు 13,19, 22 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ద్వారా నీటి విడుదల నిలిపివేయగా, రైతాంగం ఆందోళన చెందుతున్నది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నది.
ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాతర్లపహాడ్ స్టేజీ వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రహదా