అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, నిజామాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన అనపర్తి లక్ష్మి(52)-శంకరయ్య దంపతులు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జొన్న పంట చేతికొచ్చి 15 రోజులు దాటినా కొనుగోళ్లు జరగడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్చార్�
Collector Rahul Raj | భూ సమస్యలను పరిష్కరించడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.
భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పిలుపు నిచ్చా
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్�
Paddy Centres | రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆత్మకూరు మండలం రేచింతల ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి , అమరచింత వ్యవసాయ శాఖ అధికార�
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, దగాకోరు పాలన ఫలితంగా రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మార్మోగుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు.
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి ఖమ్�
జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మోత్కూరు అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ, చారగొండ, అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్, బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట మండలాల్లో గాలివానతో వడగండ్లు పడ్డ
ధాన్యం దళారుల పాలవుతున్నది. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో మధ్య వ్యాపారుల పంట పడుతున్నది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పంట కుప్పలు తెప్పలుగా పేరుకు
కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోతున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేల చొప్పున రెండు �
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతాంగం తల్లడిల్లుతున్నది. చేతికందే దశలో ఉన్న పంటలకు సాగు నీటి కోసం అరిగోస పడుతున్నది. అందుకు జూలపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని పంటల దుస్థితే నిదర్శనంగా నిలుస్తుండగా, రైతన్�