ఆ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులకు పైగా నిరీక్షించారు. తర్వాత కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించారు. అక్కడా మరో రెండు రోజులు పడిగాపులు కాశా�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అధునాతన, ఎక్కువ సామర్థ్యంగల పారాబాయిల్డ్ రైస్మిల్లులు రాజన్న సిరిసిల్లలోనే ఎక్కువగా 38 ఉన్నాయి. ఒక్కో మిల్లు 40 టన్నుల నుంచి 80టన్నుల సామర్థ్యం ఉన్నాయి. అయితే అధికారులు రైస్�
తరుగు పేరిట రైస్మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రైస్మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం చ�
భూ భారతి చట్టంపై మోత్కూరులో గురువారం అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు రైతులు లేక వెలవెల పోయింది. ఎమ్మెల్యే సామేల్తోపాటు కలెక్టర్ హనుమంతరావు సదస్సుకు హాజరయ్యారు.
రైతులందరికీ ఆధార్ కార్డు తరహా ప్రత్యేక కార్డులు అందనున్నాయి. పథకాల అమలు కోసం 11 అంకెల యూనిక్ ఐడీతో కార్డులు జారీ చేయనున్నారు. అందుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమా
పంటల పండించే భూములను రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చంద్ర కోరారు. గురువారం మధిర మండలంలోని మాటూరు క్లస్టర్లో గల రైతు వేదికలో వ్యవసాయ శాఖ డిజిటల్ గ్రీన్ అనే ఎన్జీఓ సంస్థ ఆ
రైతులకు రుణమాఫీ చేయడానికి, రైతుభరోసా ఇవ్వడానికి, విపత్తుల వల్ల పంట నష్టపోయిన అభాగ్యులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేదు. కానీ, చేయని రుణమాఫీపై, ఇవ్వని రైతుభరోసాపై ఫ్లెక్సీ�
‘ఫ్యూచర్ సిటీ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది.. అసలు ఫార్మా భూములను ఫోర్త్సిటీకి వాడటం చట్ట వ్యతిరేకం.. ఆ భూములతో రేవంత్రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకపోవడంపై బుధ�
నకిలీ మక్కజొన్న విత్తన కంపెనీపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు (కాంగ్రెస్ పార్టీకి చెందినవారే) ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకొని రోడ్డుపై బైఠ�
పంటలకు నీళ్లివ్వాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన రైతులు బుధవారం పొలంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల్లో వరి, 25 ఎకర�