ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తున్నది. ఫలితంగా తూకం వేయడంలో జాప్యం జరుగుతున్నది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లోని కొనుగోలు
రైతులు కల్లా లో ఆరబోసుకున్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అధికారులను కోరారు. బుధవారం కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి వచ్చిన ఆయనకు ఆ గ్రామ రైతులు
మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకు వచ్చి 15 రోజులు గడుస్తున్నా, తూకం వేయడం లేదని, అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారని కామారెడ్డి-స�
Farmers | ఇవాళ కురిసిన గాలి వాన మూలంగా మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన సుతారి ఆంజనేయులుకు చెందిన మునుగె చెట్లు పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పరిశీలించారు.
Farmers | రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు.
MLA Manikrao | ఝరాసంఘం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన బాధిత రైతుల నుంచి నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు పరిహారం, చెల్లింపులు పట్టా ప్రభుత్వ భూములకు సంబంధించి తేడాలు ఉండడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చే�
మండలంలో ఏర్పాటు చేస్తామన్న ఎయిర్పోర్ట్కు తమ పట్టా భూములు ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఎయిర్పోర్ట్
మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలకుపైగా రహదారిపై బైఠాయించడంతో వాహనాలను ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Minister Ponnam Prabhakar | భూముల హక్కులను కాపాడేందుకు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేస్తా�
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం తూకం వేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్దుర్తి మండలంలోని ఉప్పు లిం�
మంచిర్యాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి పదిహేను రోజులు దాటినా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలను సభకు తరలివచ్చిన రైతులంతా శ్రద్ధగా విన్నారు. పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, తెచ్చిన వెలుగులను కేసీఆర్ ప్రస్తావిస్తుండగా ‘అవు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరుకు వేస్తున్న నాలుగులేన్ల రోడ్డు రైతులకు కన్నీరుతెచ్చి పెడుతున్నది. భూసేకరణ చేయకుండా, రైతులను ఒప్పించకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా మొదలు పెట్టిన రహదా�
సాగు కలిసి రాక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక పంట ఎండటంతో సూర్యాపేట జిల్లాలో ఒకరు, దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మెదక్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సూ