Paddy Procurment | ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నెల రోజుల నుంచి వరిపంటలు ప్రారంభమయ్యాయి. పదిరోజుల క్రితం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికి వాటిద్వారా నేటికి వరిధాన్యం కొన�
Shadnagar | ప్రారంభానికి అర్భాటాలు తప్పా, రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల నుంచి రైతులను రక్షించాలని సూచిస్�
మిర్చి, పసుపు సాగులో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇతర సుగంధ ద్రవ్యాల సాగులో తీవ్రంగా వెనుకబడిపోయింది. నిత్యం వంటింట్లో వినియోగించే చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర తదితర 11 రకాల మసాలా దినుసులకు కొర�
కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు బస్తాలు లేక.. మరోవైపు లారీలు రాక.. ఇంకోవైపు అకాల వర్షాలు, అసౌకర్యాలు.. వెరసి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కునుకు లేకుండా కాల
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతాంగం ఈదురుగాలులు, అకాల వర్షాలతో దినదినగండంగా గడుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో �
అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ డిమాండ్ చేశారు. సిరిపురం నుంచి దాచాపురం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని గురు
అందరికీ అన్నం పెట్టే రైతులకు గుక్కెడు మంచి నీళ్లు కరువయ్యాయి.. అదీ ప్రభుత్వ కార్యాలయంలో! ఎండన పడి వచ్చాం.. గొంతు తడుపుకొనేందుకు గిన్ని నీళ్లియ్యండి అని ప్రాధేయపడితే... మాకే నీళ్లు లేవు.. మీకెక్కడి నుంచి తెచ�
పలు జిల్లాల్లో బుధవారం రాత్రి, గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి త�
మిశ్రమ (అంతర) పంటల సాగులో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ అధ్యయనం వెల్లడించింది. 2023-24 ఏడాది అధ్యయన రిపోర్ట్ ఆ శాఖ తాజాగా విడుదల చేసింది.
వరి కోతలు ప్రారంభమై నెల రోజులైనా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదంటూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉప్పుమడుగు -ఆలూర్ ఎక్స్ రోడ్డుపై బైఠాయిం�
వరి కోతలు ప్రారంభమై 20 రోజులైనా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదంటూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం రైతులు బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు.
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.