Bhu Bharathi conference | ఘట్కేసర్ మండల పరిధి మర్రిపల్లిగూడలో బుధవారం జరిగిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ఘట్ కేసర్ తహసీల్దార్ డీఎస్ రజినీ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
Greenfield highway | వరంగల్ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ వద్ద విజయవాడ- నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకోసం హద్దుల స్ట్రెచ్చింగ్( కందకం) పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు.
High Yields | బుధవారం వర్గల్ మండలంలోని చౌదర్పల్లి, సీతారాంపల్లి, అవుసులోనిపల్లి, నగరంతాండలలో రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు.
Peddapally | రైతులంతా మారుతున్న పరిస్థితులకనుగుణంగా వ్యవసాయంలో అధికారుల సూచనలను సలహాలను పాటిస్తూ ఆధునిక పద్దతుల్లో సాగు విధానాలను అవలంభిస్తూ ముందుకు సాగితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని కూనారం వ్యవసాయ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో రైతులను మోసం చేశాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అధైర్య పడొద్దు... అండగా ఉంటాం& మీకు న్యాయం జరిగేలా చూస్తాం...’ అని జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన సీడ్ పత్తి సాగు చేసిన రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి కూడా దొరకదు.. రైతు లేనిదే పూట గడవదు, పట్టెడన్నం పుట్టదు..
క్రాప్లోన్లు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో వారి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. బాధిత రైతుల పేరిట ఏకంగా నోటీసులను జారీ చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు.
వ్యవసాయ పనులు చేసే రైతులు ఏరువాక పౌర్ణమిని ప్రత్యేకంగా నిర్వహించే పండుగ. కానీ రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ తదితర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలకు ఇథనాల్ కంపెనీ ఓ శనిలా దాపురించింది.
Achampet | రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 7500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
Jeevamrutham | రైతులు ముందుగా తన వ్యవసాయ పొలాన్ని దుక్కి దున్ని సారవంతం చేసి జీవన ఎరువులైన పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలను విత్తుకోవాలన్నారు తునికి శాస్త్రవేత్తలు. అనంతరం రైతులకు పంటలపై శాస్త్రవేత్తలు అవగాహ
రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.