పుడమి గర్భంలోని జీవాన్ని హరిస్తున్నది కలుపు కాదు, కలుపును చంపేందుకు మానవులు చేస్తున్న చర్యలే. దానికి మూలకారణం గ్లైఫోసేట్' అనే నాన్-సెలెక్టివ్ హెర్బిసైడ్. ఇది వాడిన భూమిలో జీవమనేదే మిగలదు. ఈ రసాయనం పడ�
‘కారుల్లో వస్తున్నారు. పోతున్నారు బాగానే ఉంది.. కానీ రూ.500కే గ్యాస్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇయ్యలేదు. రూ.1100 పెట్టి గ్యాస్ కొంటున్నం.., కానీ, మా బ్యాంక్ ఖాతాలో రూ.47 మాత్రమే పడుతున్నాయి.
Farmers | ప్రభుత్వం రేపు సోమవారం రైతులకు ఈ సీజన్కు సంబంధించి రైతు భరోసా వేయనున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని చించల్ పేట, నవాబుపేట, ఎల్లకొండ రైతు వేదికలలో రైతులకు శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించను�
ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిన వెంటనే చేపట్టిన రెవెన్యూ సదస్సులు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. కేవలం తూతూ మంత్రంగానే సదస్సులు నిర్వహిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
రైతు కంటనీరు ప్రభుత్వానికి మంచిది కాదు. అబద్ధాలతో, ఆచరణసాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నరలో అన్ని వర్గాల ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసింది. అనవసరపు ఆడ
కాళేశ్వరం.. ఓ వాస్తవం. గిట్టనివారికి కండ్లముందు కనిపించే చేదు నిజం. నీరు వరప్రదాయిని. ఒడిసి పడితే మనుగడ.. వదిలేస్తే కొట్లాడే దుబ్బలో మునుగుడే కదా. కొద్ది కాలమే అవకాశం.. అప్పుడే దాచుకోవాలి.. వాడుకోవడానికి నిల�
Agricultural Scientists | రైతులు పంటల సాగులో తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులను వాడాలని శాస్త్రవేత్తలు నళిని,కళ్యాణి సూచించారు. బిజినపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఎర్�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని డిమా�
కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మండిపడ్డారు. గురువా రం ఆయన జుంటుపల్లి రైతులతో కలిసి కలెక�
ధాన్యం కొనుగోళ్లలో కోతలను చూసి తట్టుకోలేకపొయిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ శరణుజొచ్చారు. న్యాయం చేయాల్సిన కలెక్టర్ వారిని అవమానించేలా మాట్లాడారు.