KTR | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
Jogulamba Gadwal | అక్రమంగా అరెస్టు చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్లను వెంటనే విడుదల చేయాలి అని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ర�
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలి. లేదంటే దుకాణ దారులు, డీలర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్వవసాయశాఖ అధికారి దోమ ఆది రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంపై స్పష్టత రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 వానకాలం సీజన్ సాయాన్ని పూర్తిగానూ, అదే ఏడాది యాసంగి సీజన్ సాయాన్ని పాక్షికంగానూ (4 ఎక
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లక్డారం గ్రామానికి చెందిన రైతు నర్సింహులుకు మూడెకరాల వ్యవసాయభూమి ఉంది. రెండు రోజులుగా ప్రభు త్వం రైతుభరోసా వేస్తున్నదని తెలిసి తన ఫోన్లో వచ్చే ట్రింగ్ అనే సౌండ్, మెసేజ్�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందా..? రైతు భరోసా అమలులో అన్నదాతకు మొండిచెయ్యి చూపించిందా..? యాసంగి సీజన్లో పెట్టుబడి అందని రైతులకు ఎగనామం పెట్టినట్టేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున
తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్నగర్ ఫార్మా బాధిత రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం నానక్నగర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ స
పోడు భూముల్లో అటవీ అధికారులు చేపడుతున్న ట్రెంచ్ పనులను రైతులు అడ్డుకున్నారు. మహిళా రైతు జేసీబీకి అడ్డుగా పడుకున్నారు. ఈ క్రమంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయ�
కాలానుగుణంగా దొడ్డు ధాన్యం నుంచి సన్న ధాన్యం సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నందున ప్రైవేటు కంపెనీలు సైతం సన్నాల్లో మేలురకమైన విత్తనాలు మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. కాలపరిమితి తగ్గించడంతోపాటు చీడ, పీ�
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది ర�
Revenue Village Profile | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రభుత్వం భూ భారతి ఆర్వోఆర్ చట్టం తీసుకువచ్చిందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి. భూ సమస్యలు రెవెన్యూ సదస్సుల ద్వారా పరి�
Revenue conferences | రైతులు ఎప్పటికైనా అటవీశాఖ భూముల జోలికి వెళ్లొద్దన్నారు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్. ఎప్పటికైనా అటవీశాఖ భూముల హక్కులు అటవీశాఖకే ఉంటాయన్నారు.