రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన
జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన వేలాది ఎకరాలపై ప్రభుత్వం కన్నేసింది. ఎన్నో ఏండ్లుగా ఆ భూములను సాగు చేసుకుని జీవిస్తున్న బక్క రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే నోటిఫికేషన్లు జా�
జోగు ళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ఏరువాకను ఘనంగా జరుపుకొ న్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని ఆందోళన చేపట్టిన ఘటనలో అక్రమంగా కే సులు పెట్టడంతో 12 మంది రైతులు జైలుకు వెళ్లారు.
భూమిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట అమ్ముకునేంత వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో భాగంగా భువనగిరి జిల్లాలో నోటీసుల పరంపర కొనసాగుతున్నది. ఓ వైపు అధికారులు నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు నిర్వాసితులైన రైతులు వాటిని తిరస్కరిస్తున్నారు. అంతటితో ఆగకుండా తి�
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులకు సంకెళ్లు వేయడంపై తెలంగాణ రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జూన్ 4న నిరసన వ్యక్తం చేసి, విధ్వంసం సృష్టించారనే ఆ�
మండలంలోని నార్లాపూర్లో గురువారం సాగు పనులను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారు లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంకుసాపూర్ గ్రామానికి చెందిన రైతులు శంకర్, సోనేరావుకు సంబం ధించి భూములు నార్లాపూర్ గ్రామ �
ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు రసాభాసగా మారింది. ఏండ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుక�
రాష్ట్రంలో 2025-26కు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు ఉపయోగకరమైన, డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిన
రంగారెడ్డి జిల్లాలోని రైతులపై ప్రభుత్వం కక్షకట్టిందని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. జిల్లాలోని 9 మండలాల్లో నిలిపివేసిన �
Rythu Bharosa | వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సన్న, చిన్నకారు రైతులను ప్రభుత్వం విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశార�
Fertilizers | ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, మందులను రైతులకు విక్రయించాలన్నారు జహీరాబాద్ వ్యవసాయాధికారిణి లావణ్య. వాటికి సంబంధించిన ఇన్వాయిస్, సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండా�
Farmers | పొద్దు తిరుగుడు సెంటర్ను ప్రారంభించినప్పటి నుంచి ధాన్యం కొనుగోలు చేసే దాకా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులను సృష్టించిందని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన