నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా ప్రకటించి, మధ్యలో రెండుసార్లు ఇవ్వకుం
జిల్లాలో అటవీ భూములేవో.. రెవె న్యూ భూములేవో.. తెలియక అధికారులకు తలనొప్పిగా మారగా.. ఇటు సాగు పనుల్లో నిమగ్నమైన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెవె న్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అటవీ భూములు-ర�
Farmers strike | పార్కు ఏర్పాటు చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా టెక్స్ టైల్స్ పార్క్ నిర్వాహకులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ నందిగామ మండలం చేగూరు రెవెన్యూ పరిధిలోని టెక్స్ టైల్స్ పార్కు ముందు ఆదివారం పార్�
రైతన్న పై వానలు పగపట్టాయి. వర్షాకాలం ప్రారంభంలో అనవసర సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి మురిపించిన వానలు.. నేడు జాడ లేకుండా పోయాయి. ఎర్రని ఎండల్లో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వ�
ఈసారి రుతుపవణాలు ముందే రావడంతో వర్షాలు వస్తాయని ఆశపడ్డ రైతన్నలు ముందస్తుగా పత్తి పంట సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటి నెల రోజులు గడుస్తున్న వానలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆకా�
మహేశ్వరం మండలంలో పంటలు చూసైనా..రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ బూచి చూపించి.. ఎగ్గొట్టే ప్రయ త్నం చేయొద్దని హితవు పలికా రు.
రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. రైతులకు బేడీలు వేసి, జైళ్లలో పెట్టి వారి ఆత్మగౌరవాన్ని రేవంత్ దెబ్బతీస�
విత్తన పత్తి సాగుకు నడిగడ్డ నేలలు అను కూలం కావడంతో, గత ఇరవై ఏండ్లుగా కంపెనీలు ఆర్గనైజర్లు అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడి రైతులతో సీడ్ పత్తి పంట సాగు చేయిస్తున్నారు.
రైతుభరోసాకు అధికారులు కొర్రీలు పెడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలోని సెంట్రల్ బ్యాంక్ నుంచి వ్యవసాయం, వివిధ అవసరాల నిమిత్తం నార్లపూర్, వెంకటాపూర్(కె), తిప్పనగుల్ల, రజాక్పల్లి, కల్