రైతులకు కాసులు కురిపించే తెల్ల బంగారం(పత్తి) సాగు చేసే రైతన్నలకు సీసీఐ నిబంధనలు గుడిబండగా మారింది. తుఫాన్ వర్షాల వల్ల ఆశించిన దిగుబడి రాక కష్టాల్లో ఉన్న పత్తి రైతులకు.. సీసీఐ నిబంధనలు బంధనాలుగా మారాయి. మ�
బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లోని కవర్ధ జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన 26 వేల క్వింటాళ్ల వరి ధాన్యం గోడౌన్ల నుంచి అదృశ్యమైంది. ఈ ధాన్యం ఏమైపోయింది? అని అడిగిన వారికి అక్కడి అధికారులు చెప్పిన సమాధానం షాక
Thummala Nageshara Rao | రాష్ట్రంలో గత వానకాలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో అంగీకరించారు. మంగళవారం శాసనసభలో యూరియా, ఇతర ఎరువుల కొరతపై చర్చ సంద�
మొంథా తుఫాన్ అక్టోబర్, నవంబర్ నెలల్లో విరుచుకుపడింది. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో నీటిలో మునుగగా, అప్పటికే కోతలు పూర్తయి చేసిన వరి కుప్�
యూరియా కోసం రైతులు మళ్లీ అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం ఎప్పటిలాగే పొద్దటి సందే పీఏసీఎస్ గోదాంల వద్ద బారులు, పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో యూరియా దొరక్క నిరస�
నల్లగొండలోని దేవరకొండ రోడ్డులోని ఒక ఫర్టిలైజర్ దుకాణదారుడు రవాణా చార్జీలతో కలిపి బస్తా యూరియాను రూ.285 నుంచి రూ.295 వెచ్చించి కొనుగోలు చేస్తే రెగ్యులర్గా తన వద్దకు వచ్చే రైతులు కాకుండా ఇటీవల ఆయన దగ్గరకు మ
ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా బంద్లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వ�
నేను దుక్కిటెద్దును.. కరెంట్ షాక్కు బలైన రైతు నేస్తాన్ని.. నాలాంటి పరిస్థితి మరో జీవికి రావొద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్న.. నాది, నా యజమాని ఓదెల మండలం అబ్బిడిపల్లికి చెందిన మల్లవేణి సదయ్యది విడదీయలేని �
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పంటలను కొనుగోలు చేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రా�