రైతులను నిండా ముంచి మోసం చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో సగం మం
‘సారూ నాకు రైతు భరోసా వచ్చిందా..?వస్తే ఎన్ని ఎకరాలకు పైసల్ పడ్డవి.. ఎంత వచ్చింది సారూ’.. అంటూ రైతులు బ్యాంక్ అధికారులను అడుగుతున్నారు. ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పడ
ముందస్తు వానలు మురిపించడంతో అన్నదాతలు ఆనందంతో విత్తనాలు వేశారు. విత్తు మొలకెత్తడంతో మురిసిపోయారు. కానీ రెండు వారాలుగా చినుకు జాడ కరువైంది. నీళ్లు లేక మొక్క దశలోనే పంట ఎండుతున్నది. వరుణుడు ముఖం చాటేయడంతో
‘ఓ వైపు వానలు కురవడం లేదు.. మరో వైపు ట్రాన్స్ఫార్మర్లు పాడై నీరందక పంటలు ఎండిపోతున్నయ్.. మహాప్రభో’ అంటూ మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన 30 మంది రైతులు మల్లాపూర్ విద్యుత్త
Rains | కొంత మంది బోరు, బావులు ఉన్న రైతులు స్పింక్లర్లు, డ్రిప్ పైపులతో నేలను తడుపుతున్నారు. విత్తనాలు మొలకెత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా మంది రైతులు ముందస్తు వర్షాలు కురువడంతో సాగుకు భూములను చదున�
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసా కొంతమేర భూమికే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైతు భరోసా డబ్బులు ఖాతాలో తక్కువ పడడంతో వ్యవసాయ శ�
Vikarabad | సకాలంలో రైతులకు విత్తనాలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులు ఉదయం నుండి విత్తనాల కొరకు పడిగాపులు కాశారు. అయిన విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
Niranjan Reddy | కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్ర�
Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్�
Veterinary hospital | పశు వైద్యుడు లేక మూగ జీవాలకు వైద్యం అందడం లేదు. వైద్యం కోసం పశువులను దవాఖానకు తీసుకువస్తున్న రైతులు..ఇక్కడ సిబ్బంది కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
గ్రామాల్లో విద్యుత్ తీగలు చేతికి అందే స్థితిలో ఉండడంతో చిలిపిచేడ్ మండల ప్రజలు, రైతులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈదురు గాలులు వస్తే చాలు ఏంజరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆగ్రామ రూపురేఖలే మారాయి. భూగర్భజలాలు అడుగంటి రైతులు కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిన తరుణంలో కాళేశ్వరం ప్రా�
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రేగళ్లపాడు నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కల కొనుగోలుతోపాటు సాగుచేసి నష్టపోయిన రైతుల ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ సోమవారం విచారణ జరిపింది.
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలపై ప్రభుత్వం మరోమారు సర్వే ప్రారంభించింది. ఫ్యామిలీ ట్యాగ్ పేరుతో బాధిత గ్రామాల్లో రెవెన్యూ అధికారులు కొత్తగా సర్వేను