కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించింది. ఇందుకోసం చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఇచ్చింది. ఒకసారి పంట వేస్తే.. నాలుగు సంవత్సరాల అనంతరం 30 ఏండ్ల వరకు నిరంతరం పంట చేతికి వస్తుంది.
వ్యవసాయ సాగులో రైతులు రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాంతాల అలివేణి అన్నారు.
Khammam | రైతన్నలకు మరింత సేవలు అందించేందుకు మన గ్రోమోర్ (కోరామండల్) స్టోర్లలో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ తెలంగాణ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
పొలాలకు వెళ్లేందుకు ఉన్న దారిలో మురుగు నీళ్లు వచ్చి చేరుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో పొలాలకు వెళ్ళే దారిపైకి మోరీల నుంచి వచ్చే మురుగునీరు పారుతూ అస్త
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా రైతు పండుగ సంబురాలు చేసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఏం సాధించి పెట్టారని సంబురాలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు
నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయని మురిసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం ప్రారంభంలోనే కురిసిన జల్లులకు పత్తి విత్తనాలు వేసిన అన్నదాతలు.. ఇప్పుడు మొగులు వైపు చూస్తున్నారు. నీరులేక సగానికిపైగా వ�
బీఆర్ఎస్ పోరాటంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా జమచేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం హైదరాబాద్లో మాజీ మంత్రి తన�
పదిరోజులుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా ఇబ్బందిపడుతున్నామని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల, నర్సింగాపురం గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తంచేశారు.
రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలోని 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూమిని గోశాలకు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. గురువారం ఆ భూముల వద్దకు హెచ్ఎండీఏ అధికారులు రావడంతో భూబాధితు�
రంగారెడ్డి జిల్లా రైతులకు రైతుభరోసా ఎందుకు చెల్లించడంలేదని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన
Rains | వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేయగా.. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడోనని రైతులు నిత్యం ఆకాశం వైపు చూశారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికి రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని పక్షపాతం వీడాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తీక్రెడ్డి అన్నారు.