భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ తరగతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్ భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక కిసాన్ సంఘ్ నాయకులతో క
Urea | రాష్ట్రంలో తీవ్రమవుతున్న యూ రియా కొరతను అధిగమించేందుకు సర్కారు బెదిరింపుల దారిని ఎంచుకున్నది. రోజుకు ఐదు టన్నులకు మంచి యూరియాను అమ్మిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యదర్శులను జైల�
ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకున్నది. వానకాలం సీజన్ ప్రారంభం కాగా రైతులు విత్తనాలు వేసి 20 నుంచి 25 రోజులు కావస్తున్నది.
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గాంధారి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించగా.. ఆర్మూర్ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం గాంధారి సొసైటీ వద్దకు యూరియా కోసం రైతులు తరలివచ్చారు.
అందాల పోటీలపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం యూరియా సరఫరాపై అశ్రద్ధ చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి ఉలుకూపలుకూ లేదని మంగళవారం ఎక్స్వేద�
వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల గోస వర్ణనాతీతం. లాఠీదెబ్బలు తింటే తప్ప యూరియా బస్తా దొరికేది కాదు. షాపుల ముందు చెప్పుల క్యూలైన్లు, పోలీస్స్టేషన్లలో ఎరువుల అమ్మకాలు... ఇ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మంగళవారం పలు పీఏసీఎస్ల ముందు రైతులు బారులుతీరారు. వర్షంలోనూ గంటల తరబడి నిరీక్షించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేం ద్రంలో రైతులు యూర�
ఇసుక అక్రమ దందా రైతుల పాలిట శాపంగా మారింది. కొందరు అక్రమార్కులు అడ్డగోలుగా, అనుమతుల్లేకుండా ఇసుకను తీస్తూ పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతున్నారు. తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయేంద�
Road Works | మ్యాడారం తండా గిరిజనులు ఈ రహదారిపై పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ఇప్పట్లో ఈ రహదారి పనులు ప్రారంభం అయ్యేలా లేవని గ్రామ రైతులు, నాయకులు ఏకమై సుమారు రూ. 3 లక్షల వ్యయంతో ట్రాక్టర్లతో మొరం తీస
అకాలవర్షాలు.. వడగండ్లు.. అతివృష్టి.. అనావృష్టి.. పరిస్థితి ఏదైనా రైతులకు పంటనష్టాలు, కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు అన్ని పంటలకు బీమా కల్పిస్తామ ని కాంగ్రెస్ పార్టీ ఎన్న�
జిల్లాలోని మహేశ్వరం మండలం, జిన్నాయగూడ గ్రామంలో పోలీస్ పహారా మధ్య టీజీఐఐసీ వెంచర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను రైతులు అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు.
జిల్లాలో భూముల సర్వే కోసం రైతులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. తమ పొలాల్లో హద్దులను నిర్ధారించాలని, కొలతల్లో వచ్చిన తేడాలను సవరించేందుకు సర్వే చేయాలని చలాన్లు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధ
మండలంలోని శెట్పల్లి సొసైటీ పరిధిలో యూరియా కొరత, రైతుల కష్టాలతోపాటు యూరియా పంపిణీలో చోటుచేసుకుంటున్న లొసుగులపై నమస్తే తెలంగాణ దినపత్రిక లో ‘యూరియా గోస’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది.