కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పైపులైన్లో నష్టపోయిన భూమితోపాటు మిగతా భూములకు సంబంధించిన మొత్తం పట్టాలు గల్లంతయ్యాయని, ప్రభుత్వం వెంటనే ఆన్లైన్లో చేర్చి, ఈ పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా �
గిరిజనులు ఇండ్లకు, వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా కొంతమంది దారిని కబ్జా చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , వెంటనే హెలికాప్టర్ కొనిచ్చి తమను ఆదుకోవాలని ఎరుకల (ఎస్టీ) కుటుంబాలు, రైతులు సోమవారం ప్రజావా�
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట వెనకాల 11 కేవీ వైర్లు పొలాల మధ్యలో కిందికి వెలాడి ఉన్నాయి. రైతులు బిట్ మడులు దున్నుకొని నాటువేసే సమయంలో చాలా ఇబ్బందిగా మారాయ�
మండలంలోని మమ్మాయిపల్లి గ్రామంలో గత రెండునెలల కిందట కురిసిన గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయాయి. కానీ నేటికీ వాటి గురించి విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా ఇందూరు నగర పర్యటన నిరాశపర్చింది. పసుపు సాగుచేసే రైతులపై వరాల జల్లు కురిపిస్తాడని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ ఇచ్చిన హామ�
ఈ ఫొటోలోని రైతు పేరు దొండ నరసయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. గతంలో ఎస్బీఐలో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు రూ.45 వేల వడ్డీ పెరిగింది. అసలు, అప్పు కలిపి �
కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సహకార సంఘాల వద్ద ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కర్షకులు ఆందోళన �
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
రైతు భరోసాకు మరోసారి చాలా మంది రైతులు దూరమయ్యే పరిస్థితి వస్తున్నది. వివరాలు ఇవ్వలేదని సాకు చూపి 20 వేలకు పైగా మందికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపే ప్రయత్నం కనిపిస్తున్నది.
సన్న వడ్ల బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని రైతులకు రూ. 1.62 కోట్ల బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా బోనస్ డబ్బ
ఇల్లెందులో కోల్డ్స్టోరేజ్.. ఈ మాట వినగానే తెగ సంబురపడేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ రైతులే. వాణిజ్య పంటలు అధికంగా పండిస్తున్న ఈ ప్రాంతంలో కోల్డ్స్టోరేజ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోత
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరాంరెడ్డి (Kodanda Reddy) అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి వినోబా మందిరంలో భూమి సునీల్ సారథ్యంలో లీగల్
కృష్ణానదిపై గద్వాల జిల్లాలో నిర్మించిన జూరాల ప్రాజెక్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఐరన్ రోప్ వే తెగిపోయినా ప్రభుత్వం సైలెంట్గా ఉన్నది. ఉ మ్మడి జిల్లాకు చెందిన మంత