కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుంది చెన్నారావుపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘం పరిధిలో రైతులు రెండు రోజులుగా
యూరియాకు నానో యూరియా లింక్ పెట్టారు. అరలీటర్ నానో యూరియా లిక్విడ్ బాటిల్ను కొంటేనే ఆధార్ కార్డుతో రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు. కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే గవిచర్ల గోదాంలో ఎరువు
రైతన్నలకు తిప్పలు మొదలయ్యాయి. ఆంధ్రా పాలకుల సమయంలో కనిపించిన దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. నేటి కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే అన్నదాతలు చుక్కలు చూస్తున్నారు. యూరియా కోసం పాడరాని పాట్ల�
అన్నదాతపై కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. వ్యవసాయ పంటలకు కచ్చితంగా వినియోగించాల్సిన పొటాష్ ధరను అమాంతం పెంచేసింది. ఇప్పటికే యూరియా, డీఏపీ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పెరిగిన పొటాష్ ధ�
‘దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుని బతుకుతున్నాం. 50 ఏండ్ల క్రితం ప్రభుత్వం పట్టాలిచ్చింది. అందులోనే పంటలు వేసుకుంటున్నం. పట్టాలిచ్చిన భూముల్లో మొక్కలు ఎలా నాటుతరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుం�
ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులను ఏడాదిన్నరగా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు పరిహార ప్లాట్ల అప్పగింతకు సిద్ధమైంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం తమ భూముల్ని త్యాగం చేసిన రైతు�
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లిలో సర్వే నంబరు 294లో అసైన్డ్ భూముల అక్రమణలపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం బాధిత రైతులు సిద్దిపేట సీపీ కా
నడిగడ్డలో సీడ్పత్తి సాగుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో రైతులు అధిక మొత్తంలో సీడ్పత్తిని సాగు చేశారు. గత ఏడాది మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులకు ఆశించిన స్థాయి లో దిగుబడి రాక, ధరలు లేక ఈ ఏడాది రైతు�
రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కేసు లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు.
జిల్లాలోని హాకాసెంటర్లకు వస్తున్న టన్నుల కొద్ది యూరియా పక్కదారి పడుతుండగా, వ్యవసాయ అధికారులు మాత్రం వాటి నిర్వాహకులు నిజాయితీ పరులేనని, హాకా కేంద్రాల ద్వారా యూరియా రైతులకు సక్రమంగా అందుతున్నదని సర్టి�
కాళేశ్వరంలో కుంగిన పిల్లర్లకు పది రోజుల్లో మరమ్మతు చేయని పక్షంలో త్వరలోనే 10 వేల మంది రైతులతో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి హెచ్చరిం�
రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. గురువారం బోథ్, సొనాల మండల కేంద్రాల్లోని సహకార సంఘాల గోదాముల వద్దకు తరలివచ్చారు. దాదాపు 130 మందికిపైగా వచ్చారు.
‘విషం చిమ్మే ఫార్మాసిటీ వద్దు.. వ్యవసాయమే ముద్దు’ అంటూ ఫార్మా బాధిత రైతులు నినదించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఫార్మాసిటీని రద్దు చేయాలని డి మాండ్ చేశారు. రైతుల భూములను రైతులకే ఇవ్వాలని, నిషేధిత
కోస్గి మండలంలోని తొగాపూర్-పోతేపల్లి గ్రామాలను కలుపుతూ వేస్తున్న కొత్త రోడ్డు ప్రభుత్వం రైతుల మధ్య వివాదానికి దారి తీసింది. కొం దరి స్వార్థం కోసం ఇక్కడ లేని రోడ్డును వేస్తూ తమ పొ లాలను లాక్కుంటున్నారని
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్ల వద్ద బారులుతీరున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు.