జిల్లాలోని అన్నదాతను మే నెల ఊరించగా.. జూన్ నెల ఉసురు తీస్తున్నది. మే, జూన్ నెల మొదట్లో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాత పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేశాడు.
Fertilizers | తాండూర్ మండలానికి 60 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని అడిగితే కేవలం 12 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారన్నారు పీఏసీఎస్ చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి.
Rythu Bharosa | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన రైతులందరికి రైతుభరోసా సాయం అందించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా కొన్ని మండలాల్లో రైతు భరోసాకు కోత విధించటం సరైన పద్దతి కాదని హెచ్చ�
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశ�
Social Responsibility | మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండిపేట్కు చెందిన రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో వర్షాకాలం వరి సాగు కోసం అవసరమైన నాణ్యమైన వరి విత్తన
వర్షాకాలం ప్రారంభం అయింది. రైతులు సాగు మొదలుపెడుతున్నారు. అయితే కొన్ని చోట్ల విద్యుత్ తీగలు చేతితో అందుకుంటే తాకేంత కిందికి జోల పడిపోయాయి. ప్రస్తుతం సాగుకాలం కావడంతో ట్రాక్టర్లతో దున్నుకునేందుకు రైతుల
తొలకరితో మురిపించిన వానలు మళ్లీ ముఖం చాటేశాయి. కోటి ఆశలతో విత్తులు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశంకేసి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోల్ మండలం నేరడిగుంట ప్రజలు వరుణుడు కరుణించాలని, సమృద్ధిగా వానలు కురవా
పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్�
తెల్లబంగారం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. కొన్నేళ్లుగా పత్తిని సాగు చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాణిజ్య పంటలపై ఉన్న మోజుతో అదే బాటలో పయనిస్తున్నారు. పొలాల్లో భూసారం తగ్గిపోతుందని, ఒకే రక�
రైతన్నలకు మళ్లీ పదేండ్ల క్రితం నాటి రోజులు వచ్చాయి. ఎరువుల కోసం పడిన కష్టాలు పునరావృతమవుతున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలను సాగుచేసుకున్నారు.
టెక్స్టైల్స్ పార్కు పేరిట సేకరించిన భూములను తిరిగి తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో రైతులు ఆందోళనకు దిగారు.
మామునూర్ విమానాశ్రయ పునరుద్ధరణ చర్యల జాప్యంతో బాధిత రైతు గుండెల్లో ‘విమానం’మోత మోగుతున్నది. మామునూరు విమానాశ్రయాన్ని తామే పునరుద్ధరిస్తున్నామని, ఇది తమ ఘనతేనని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ సర్
అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్రమనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. జనగామ మండలం శామీర్పేటకు చెందిన రైతు చాపల భాస్కర్(41) తనకున్న ఎకరం సాగు చ�
ముందస్తుగా జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మురిసిపోతున్నది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎ గువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా పెరుగు తూ వస్తున్నద