కేసీఆర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ గ్రహణం పట్టుకుంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం రేవంత్ సర్కారులో ముందుకు పడటం లేదు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మామిడి రైతులపైనా పడింది. ఇటీవల అకాల వర్షాలు, చీడపీడలతో సతమతమైన మామిడి రైతులకు.. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు వెంటాడుతున్నాయి.
పెరిగిన పెట్టుబడులు, నాసిరకం విత్తనాలు, పనిచేయని పురుగులమందులు, సమయానికి అందని ఎరువులు, దొరకని కూలీలు, అనుకోని ప్రకృతి వైపరీత్యాలతో కుంగిపోతున్న రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కుంగదీస్తున్నది. ఇ�
‘ఆందోళనలు కొనసాగిస్తే కేసులు పెడ్తాం.. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి.. ముందు దీక్షాశిబిరాలు ఖాళీచేసి వెళ్లిపోండి’ అంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తుంటే.. మా భూములు సాధించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేద�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు.
స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) నేతలు సోమవారం సాలూరా తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. అన్నం పెట్టే రైతన్నకు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు ఏనాడు పెట్టుబడి సాయం సక్�
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుసంధానం చేస్తూ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు త మ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు యత్నిస్తున్నారని, మా జ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర సోమవారం క్వింటా రూ.21 వేలు పలికింది. కొనుగోళ్లు మొదలైన జనవరి 1 నుంచి ఖమ్మం మార్కెట్కు 13లక్షల మిర్చి బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�