రైతన్నపై నకిలీ విత్తనాల కత్తి వేలాడుతున్నది. ఈ సారి కూడా నకిలీ పత్తి విత్తనాల దందాకు తెరలేచింది. ఫలితంగా రైతులు నిండా మునిగే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాల నుంచి లక్షలాది నాసిరకం ప్యా
ఆయిల్పామ్ సాగుతో రైతులు స్థిర ఆదాయం పొందవచ్చని, అంతర పంటలు సాగుచేసి అదనపు ఆదాయం ఆర్జించవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గోపూలాపూర్
మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. ఉమ్మడి పాలనలో దండగులా మారిన వ్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని కాకుండా ఎకరానికి 10 వేలు కాకుండా ఏడాదికి 15 వేలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి �
Farmers | భారత ప్రభుత్వ వ్యవసాయ. రైతు సంక్షేమ శాఖ సహకారంతో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మే 29 నుండి జూన్ 12, 2025 వరకు దేశవ్యాప్తంగా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్'' అనే పేరుతో చేపడుతున్న భారీ ప్రీ-ఖరీఫ్ ప్రచారాన్ని నిర�
Crop Change | పంట మార్పిడి ద్వారా నేలలో సేంద్రీయ కర్భనాన్ని పెంపొందిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలన్నారు ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు. వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ద్వారా కలిగే ప్ర�
Farmers | మెదక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి మండలాల రైతులు ఎరువులు, విత్తనాలు తీసుకెళ్తున్నారు. అర్హత కలిగిన ప్రతీ రైతుకు ఎకరానికి రూ.45 వేల రుణం ఇస్తున్నారు.
రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క వానకాలం సీజన్లో విత్తనాలు విత్తు కోవడం ప్రారంభం కావడంతో ఎరువులు అవసరమైన రైతులు దుకాణాల చుట్టు యూరియా, డీఏపీ మందుల కోసం పాకులాడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అధికారులు బుల్డోజర్లను దించి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
‘మా తండ్రి మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత స్నానం చేయడానికి చూస్తే నీళ్లు లేవు. విద్యుత్తు కోత వల్ల మోటార్ పనిచేయడం లేదు. తండ్రి అంత్యక్రియల తర్వాత స్నానం చేయలేని దానికన్నా మించిన దురదృష్టం ఉ�
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్�