ఉమ్మడి శామీర్పేట మండలంలోని మూడు చింతలపల్లి, శామీర్పేట రెవెన్యూ గ్రామాల్లో సోమవారం రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు.
బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చ
ప్రధాన మంత్రి కుసుమ్ స్కీమ్పై రైతుల అభ్యంతరాల నేపథ్యంలో టీజీరెడ్కోతో ఒప్పందాలకు బ్రేక్ పడింది. పొలాల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లకు సంబంధించిన స్పష్టత ఇచ్చేవరకు పీపీఏలపై సంతకాలు చేయబోమని రైత�
యాసంగి వరి కోతలు ముగిశాయి. వానకాలం సాగు సన్నద్ధతలో భాగంగా పొలాల్లోని గడ్డికి, వ్యర్థ్యాలకు నిప్పంటిస్తుండడం ప్రమాదాలకు దారి తీస్తోంది. అవగాహన లోపంతో రైతులు కొయ్యలను కాల్చడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతు�
Rainy Season | వేసవి కాలంలో కాసిన ఎండలు.. వానకాలంలో కురిసే వానలను సమన్వయం చేయడానికి పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ప్రజలు ఇంగువ బెల్లంను ఉండలుగా చేసుకుని మింగుతారు.
Rythu Mitra | రైతు మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతీ సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు వ్యవసాయ డివిజన్ హెడ్ క్వార్టర్స్ సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లిలో రైతు మిత్ర ఫార్మర్ ఫ్రె�
వర్షాకాలం సమీపిస్తున్నది.. అదునుకు వానలు పడుతుండడంతో విత్తనం వేసేందుకు రైతులు దుక్కులు, వరినారు పోసేందుకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పంటల సాగు, విత్తన ఎంపిక విషయంలో రైతులకు వ్యవసాయ
రాజోళి మండలం పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని నిరసనలో పాల్గొన్నది. అక్కడి ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు ఈమెపై దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది.
కొన్నది తక్కువ... ప్రచారం ఎక్కువ.. ఇదీ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు గొప్పలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ ప్రభుత్వం రైతుల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గ�
వ్వంపేట మండలం గోమారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు. రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు.
ర్షాకాలం పంటల సాగులో రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడాలని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి వినియోగించడం వల్ల పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందని గ్రామగ్రా�
పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామలోని ఎస్బీఐ మున్సిపల్, నెహ్రూపార్ ఏరియా శాఖల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా నాడు బీఆర్ఎస్ సర్కారు లాభదాయకపంటల వైపు మళ్లించింది. రాయితీతో ఆయిల్పామ్ సాగువైపు ప్రోత్సహించింది. దాంతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట వేయగా.. ప్రస్తుతం చేతి