వర్షాకాలం సమీపిస్తున్నది.. అదునుకు వానలు పడుతుండడంతో విత్తనం వేసేందుకు రైతులు దుక్కులు, వరినారు పోసేందుకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పంటల సాగు, విత్తన ఎంపిక విషయంలో రైతులకు వ్యవసాయ
రాజోళి మండలం పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని నిరసనలో పాల్గొన్నది. అక్కడి ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు ఈమెపై దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది.
కొన్నది తక్కువ... ప్రచారం ఎక్కువ.. ఇదీ యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు గొప్పలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ ప్రభుత్వం రైతుల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందంటూ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గ�
వ్వంపేట మండలం గోమారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు. రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు.
ర్షాకాలం పంటల సాగులో రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడాలని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి వినియోగించడం వల్ల పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందని గ్రామగ్రా�
పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామలోని ఎస్బీఐ మున్సిపల్, నెహ్రూపార్ ఏరియా శాఖల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు.
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా నాడు బీఆర్ఎస్ సర్కారు లాభదాయకపంటల వైపు మళ్లించింది. రాయితీతో ఆయిల్పామ్ సాగువైపు ప్రోత్సహించింది. దాంతో ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట వేయగా.. ప్రస్తుతం చేతి
రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్పామ్ ఫ్యాక్టరీ హుస్నాబాద్ సమీపంలో నర్మెటలో వచ్చేనెల అందుబాటు లోకి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. హుస్నాబాద్లో మూడు రోజుల పాటు నిర్
వానకాలం పంటల సీజన్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో పంటలు వేసుకోవడనికి రైతులు సిద్ధమవుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను రైతులు అడ్డుకున్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో దాడికి పాల్పడ్డారన్న నెపంతో పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేసి.. 12 మందిని రిమాం�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై లాఠీచార్జి చేసి వారిపైనే అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాట�