సిద్దిపేట జిల్ల్లా హుస్నాబాద్లో శుక్రవారం నుంచి రైతు మహోత్సవం కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో మూడు రోజుల పాటు జరిగే రైతు మహోత్సవ క�
పోడు రైతులంటే రేవంత్ సర్కారుకు కోపమెందుకో అర్థం కావడం లేదని, దశాబ్దాలుగా సాగు చేస్తున్న పోడు రైతులను నిరాశ్రయులను చేసేందుకు కుట్రపన్నుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ�
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రిమాండ్కు పంపిన రైతులను వెంటనే విడుదల చేసి కేసులను ఎత్తివేయాలని తెలంగాణ రైతు సం ఘం రాష�
దినదినం భూ సేకరణ గండం అన్నట్టుగా తయారైంది రంగారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూసేకణకు తెరలేపింది. వరుసగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తాము సర్వం కోల్పోతామని, అందుకే ఎకరాకు రూ.70 లక్షల చొప్పున పరిహారమిస్తేనే భూములిస్తామని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లికి చెందిన రైతులు ఆర్డీవో�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి.. అధికారులు, గ్రామస్థులు, రైతులతో కలిసి గురువారం గ్రామ�
భూసేకరణకు వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున్న ఆం
Additional collector Nagesh | అల్లాదుర్గం మండంలోని సీతానగర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సులో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులకు వచ్చిన రైతులతో ఆయన మాట్లా�
Revenue Conferences | రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి గురువారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రారంభించి భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
రైతులు భూసమస్యల పై రెవెన్యూ సదస్సు ల్లో దరఖాస్తులు చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. సారంగాపూర్ మండలంలోని రంగపేట, బీర్ పూర్ మండలంలో నర్సింహులపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన భ
రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తాసిల్దార్ రామ్ కోటి సూచించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై (Ethanol Factory) స్థానిక రైతులు తిరగబడ్డారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానిక రైతులు తిరగబడ్డారు.
‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండె. ఇప్పటి కూడా ప్రజలంతా ఆయన్నే యాదిచేసుకుంటున్నరు. ఎవరైనా ఆయన్ను ఏమన్నా అంటే పురుగులుపడి చస్తరు’ అంటూ పలువురు రైతులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్తో తమ అభిప్రా�