పచ్చని పొలాల మధ్య చిచ్చు పెట్టే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు అని అడిగితే బౌన్సర్లతో దాడులు చేయిస్తారా.. అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం రాజోళి మండలం పెద్ద ధన్వా�
మండలంలోని పులికల్ ఐకేపీ ధాన్యం కేంద్రానికి ఏపీలో ని కర్నూల్ జిల్లా, నందవరం మం డలం, నాగల్దిన్నె నుంచి ఓ రైతు ధా న్యం తరలించారు. బుధవారం నాగల్దిన్నెకు చెందిన ఓ రైతు దాదాపు 35 క్విం టాళ్ల ధాన్యంను ట్రాక్టర
తుంగభద్ర నది సమీపంలో పచ్చని పైర్లతో కళకళలాడే పచ్చని పొలాలు, పొలాల్లో పచ్చని పైర్లు, ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్న తరుణంలో పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ నిర్మాణం రైతు�
వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంటలు వేసే సమయం సమీపిస్తున్నా.. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారు అధికారు లు చర్యల ఫలితంగా ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది.
పునాదులు పడ్డ నాటి నుంచీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు, కేసీఆర్ వ్యతిరేకుల నుంచి కాళేశ్వరం విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటున్నది. ఆ విమర్శలు, ఆరోపణలను చూస్తుంటే, ఈ ప్రాజెక్టును అపఖ్యాతి చేయడమే వార
రాష్ట్రంలో విత్తన కొరతతో ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పాలకులు మాత్రం విత్తనాలు అందుబాటులో ఉంచా అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక రాష్ట్ర రాజధానిలోనైనా విత్తనం దొరుకుతుందనే ఉద్దే�
రాబోయే రోజులు బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్నాయని, ఆందోళన చెందవద్దని రైతులకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ భరోసానిచ్చారు. మళ్లీ తప్పకుండా కేసీఆర్ అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్య పడొద్దని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల ఫార్మా బాధితుల ఇండ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది. ఫార్మా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ప్లాట్ల నుంచి కొంతభాగం గ్ర�
బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు పాల శీతలీకరణ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ప్రధాన గేటుకు బుధవారం తాళం వేసి ర�
Pachi Rotta Cultivation | పెట్టుబడి ఖర్చులు తగ్గి, ఆశించిన దిగుబడులు సాధించాలంటే వరి సాగుకు ముందు జీలుగ విత్తనాలు సాగుచేసి, తరువాత భూమిలో కలియ దున్నితే భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వ్యవస�
వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు న్యాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యజమానులకు కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.