ఓ వైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారులు జాప్యం చేస్తున్నారని, అదీగాక తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు.
Farmers protest | మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు చెన్నూరు-మంచిర్యాల జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ధర్నా చేపట్టారు.
రైతులు ఆరుగాలంగా కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగొలు కేంద్రాలకు తరలించి రెండు నెలలు గడిచినా కొనుగొలు చేయలేదు. ఈ క్రమంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచి ముద్దయిన ధాన్యాన్ని చూసి తట్టుకోలేక తడిచిన
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోలులో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మంగళవారం మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో చిక్కుకున్�
తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో పెబ్బేరు- కొల్లాపూర్ రోడ్డుపై మంగళవారం రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేపీ అ
ప్రభుత్వం ధాన్యం కొను గోళ్లలో జాప్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన ఓ రైతు పంట అకాల వర్షంతో నేల పాలైంది. మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామానికి చెందిన శ్రీనూనాయక్ తనకున్న మూడు ఎకరాల్లో వర�
విదేశీ విత్తనోత్పత్తి కంపెనీల ద్వారా నష్టపోయిన వెంకటాపురం (నూగూరు), వాజేడు మండలాలకు చెందిన మక్కజొన్న రైతులు పరిహారం ఇప్పించాలని సోమవారం ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వి�
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పశువుల పా�
Farmers protest | కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్కెక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం జరిగింది.
తమ భూముల్లో మొక్కలు నాటొద్దని పేర్కొంటూ బుధవారం ఉట్నూర్ ఫారెస్ట్ కార్యాలయం ఎదుట గంగాపూర్, దంతన్పల్లి, బీర్సాయిపేట్కు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జాడి లింగన్న, దుర్గం మల్లయ్య, గంగన్న, �
Farmers Protest | కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఇచ్చే చిట్టిలు ఉన్నా లారీలు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గురువారం తీలేరు పీఏసీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత వెంటాడుతున్నది. కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తున్నప్పటికీ హమాలీల కొరతతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి
మోసపూరిత హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయాన్ని పెంచుతామని, పంట రుణాలను మాఫీ చేస్తామంటూ హామీలనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులన
మండలంలోని సల్కలాపూర్కు చెందిన ఊషన్న ధాన్యాన్ని బియ్యం పట్టించేందుకు మిల్లుకు తరలించే ముందు మండలంలోని మూడు వే బ్రిడ్జీల్లో తూకం వేయించాడు. మూడింట్లో వేర్వేరుగా తూకం రా వడంతో అవాక్కయ్యాడు.