Rajolu | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు
అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలంలో పెద్దదనివాడ గ్రామంలో పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చు రేగింది. కంపెనీ పనులు మళ్లీ మొదలైన సందర్భంలో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రైతులకు హాని చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ ని ర్మాణాన్ని కొన్ని నెలలుగా అడ్డుకుంటూనే ఉన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పాలక ప్రభుత్వ పెద్దలు హామీలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం అగిపోయిందనుకున్న పెద్ద ధన్వాడ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కష్టాలు దాపురించాయని రైతులు వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు మొదలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడం వరకు పడుతున్న బాధలు వర్ణణాతీతం.
ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్కు చెందిన రైతులు గురువారం 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద రాస్తారోకో చేపట
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్కు చెందిన రైతులు గురువారం 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. రోడ్�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసి మొలకలు రాగా.. కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కిన ఘటన బుధవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో నెలకొన్నది. అయినాపూర్ గ్రామ పెద్ద చెర
నైరుతి రుతుపవనాల రాకతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నగా ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడి సాయం అ
నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటాలు వేయడం లేదంటూ, అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన ధాన్యం బస్తాలతో NH 365 జాతీయ రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించారు.
Farmers protest | కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక కళ్లాల్లోని ధాన్యం నీటి పాలవుతున్నది.
Soaked paddy | అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండలంలోని ధని గ్రామం వద్ద స్వర్ణ- నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
Parvathagiri | కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనుగోళ్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై తడిసిన ధాన్యాన్ని పోసి రాస్�
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగులో రైతులు ధర్నాకు దిగారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో నర్సింహుల