ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో షోడో పోలీసులు అడుగడుగునా వీడియోలు తీశారు.
రైతులందరికీ రైతు భరోసా అందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒకే మండలానికి రైతు భరోసాను వర్తింపజేశారని మిగతా మండలాల రైతులు ఏం పాపం చేశారని ప్ర�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఈ-నామ్ ద్వారా పసుపునకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్ర భుత్వంలో రైతుభరోసా సాయం అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువా రం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన మ హిళా రైతు చేతమోని నాగమ్మ మండల కేం ద్రంలోని వ్యవసాయ కార్యాలయ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేపట్టా రు. ఈ-నామ్ ద్వారా పసుపు తక్కువ ధరకే కోనుగోలు చే స్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్ర�
ఆరుగాలం కష్టపడి పడించి విక్రయించిన పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల�
చెరువు కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొడిమ్యాల గ్రామ రైతులు పురుగులమందు డబ్బాలతో కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. చెరువుకట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే తమకు చావే గతి అ
పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ బజార్ హత్నూర్లో (Bajarhathnoor) రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటన
పెద్ద ధన్వాడ అష్టదిగ్బంధంలోకి వెళ్లింది. నాలుగు రోజుల కిందట గ్రామ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ రైతులు, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు గ్రామాలపై ని�
వానాకాలం సాగు సీజన్ ప్రారంభం అవుతున్న వేళ రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తాసీల్ద
ఉమామహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గురువారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం, బల్మూరు, మైలా రం, అంబగిరి గ్రామల్లో భూ సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.
వ్యవసాయ రుణాన్ని ఇంకెప్పుడు మాఫీ చేస్తారంటూ రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రైతులకు విత్తనాలు పంపిణీ చ�