వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేపట్టా రు. ఈ-నామ్ ద్వారా పసుపు తక్కువ ధరకే కోనుగోలు చే స్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్ర�
ఆరుగాలం కష్టపడి పడించి విక్రయించిన పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల�
చెరువు కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొడిమ్యాల గ్రామ రైతులు పురుగులమందు డబ్బాలతో కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. చెరువుకట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే తమకు చావే గతి అ
పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ బజార్ హత్నూర్లో (Bajarhathnoor) రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటన
పెద్ద ధన్వాడ అష్టదిగ్బంధంలోకి వెళ్లింది. నాలుగు రోజుల కిందట గ్రామ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ రైతులు, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకున్న సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు గ్రామాలపై ని�
వానాకాలం సాగు సీజన్ ప్రారంభం అవుతున్న వేళ రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తాసీల్ద
ఉమామహేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గురువారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం అనంతవరం, బల్మూరు, మైలా రం, అంబగిరి గ్రామల్లో భూ సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.
వ్యవసాయ రుణాన్ని ఇంకెప్పుడు మాఫీ చేస్తారంటూ రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రైతులకు విత్తనాలు పంపిణీ చ�
Rajolu | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు
అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలంలో పెద్దదనివాడ గ్రామంలో పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చు రేగింది. కంపెనీ పనులు మళ్లీ మొదలైన సందర్భంలో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రైతులకు హాని చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ ని ర్మాణాన్ని కొన్ని నెలలుగా అడ్డుకుంటూనే ఉన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పాలక ప్రభుత్వ పెద్దలు హామీలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం అగిపోయిందనుకున్న పెద్ద ధన్వాడ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కష్టాలు దాపురించాయని రైతులు వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు మొదలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడం వరకు పడుతున్న బాధలు వర్ణణాతీతం.
ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్కు చెందిన రైతులు గురువారం 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద రాస్తారోకో చేపట