సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం, దౌల్తాబాద్ మండ లం ఇందుప్రియాల్ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన వల్ల కోతకు వచ్చిన వరిపంట పూర్తిగా నేలరాలింది. సోమవారం ఉదయం రైతులు గుర్రలసోఫ �
వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజులుగా పంటను కోసి ధాన్యం విక్రయించాలని ఎదురుచూస్తున్నా.. సేకరణ చేయడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుకు అడ్డంగా కంప, రాళ్లు పెట్టి ఆందోళన చేపట్�
ఆరుగాలం వ్యయప్రయాసాలకోర్చి రైతులు పండించిన పంటలు మిల్లర్లకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.500ల బోనస్ ఇస్తామని చెబుతున్నా కొనుగోలు �
తరుగు, కొర్రీలు లేకుండా ధాన్యం తీసుకోవాలని, కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు ఉమ్మడి ఖమ్మ జిల్లా మధిర, తిరుమ
Farmers protest | పశువుల డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తమ పశువులకు సకాలంలో చికిత్స అందడం లేదని ఆరోపిస్తూ హన్వాడ రైతులు శనివారం వేపూర్ గ్రామంలో పశువుల దవాఖాన ఎదుట నిరసన తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు శనివారం మధిర మార్కెట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారం రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పటికీ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల అకాల వర్షంత
ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామానికి గత ఐదు రోజులుగా సాగు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదనతో స్థానిక సబ్స్టేషన్ ఎదుట నిరసనకు (Farmers Protest) దిగారు. 42 డిగ్రీల తీవ్ర �
మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల్లో రైస్ మిల్లులకు వరి ధాన్యం రెండు నుంచి 5వేల క్వింటాళ్ల వరకు తీసుకోవాలని అ ధికారులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు.. అసలు రైతుల దగ్గర వరి ధాన్యం కొనాలనుకుంటున్నారా లేదా అని ర�
Farmers Protest | రైతులకు సరిపడు గన్నీ బ్యాగులను సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తమను
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా,
వారం రోజుల నుంచి గన్నీ బ్యాగుల ఎప్పుడిస్తరని రైతులు కన్నెర్న చేశారు. సంచుల కోసం పీఏసీసీఎ స్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో శనివారం వివిధ గ్రా మాల రైతులు ధన్వాడ సింగల్ విండో కా ర్యాల
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం రైతులు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి సీఎం రేవంత్ రెడ్డి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.