వారం రోజుల నుంచి గన్నీ బ్యాగుల ఎప్పుడిస్తరని రైతులు కన్నెర్న చేశారు. సంచుల కోసం పీఏసీసీఎ స్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో శనివారం వివిధ గ్రా మాల రైతులు ధన్వాడ సింగల్ విండో కా ర్యాల
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం రైతులు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి సీఎం రేవంత్ రెడ్డి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, కాంటా వేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో తేడా వచ్చిందని బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం మండల కేంద్రంలో రోడ్డుపై ధాన్యం సంచులు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు.
జెన్కో కన్వేయర్ బెల్ట్ పనుల కోసం తమ భూములన్నీ తీసుకోవాలని భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి అనుబంధ సీపెల్లి గ్రామ రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించారు.
ధాన్యం కొనే దాక రోడ్డు దిగే ప్రసక్తే లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై రైతులు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల �
ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, ఆరెపల్లి, కత్తెపల్లి తదితర గ్రామాల రైతుల పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే జూరాల ఎడుమ కాల్వ ద్వారా డీ-6 కెనాల్ సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండలాధ్య�
లక్షలు అప్పులు తెచ్చి పంట లు సాగుచేసినం.. ఇంకో 15 రోజులైతే పంటలు చేతికొస్త యి.. ఈ టైంలో నీళ్లు ఇవ్వకపోతే చేసిన అప్పులు తీర్చలేక తమకు చావే శరణ్యమని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చే�
కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనకపోవడంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిచిపోయిందని ఆగ్రహిస్తూ రైతులు సోమవారం ధర్నాకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఖమ్మం-కోదాడ
యాసంగి పంట సేకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారు. రైతులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా, ఇబ్బందులు కలుగుకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రభుత్వం �