ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం తూకంలో తరుగు తీయంపై రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. కోటగిరిలో తహసీల్ ఆఫీస్ ఎదుట బైఠాయించ గా.. భీమ్గల్ మండలం గోన్గొప్పులలో ఆందోళన నిర్వహించారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆయిల్పాం సాగు విస్తరణ భారీగా పెరగటం వల్ల క్రూడాయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అశ్వారావుపేట లేదా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ర�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం దిగుబడులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా అధికారులు నేటికి కొనుగోళ్లు ప్రారంభించడం లేదన్న
కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతుల తిరుగుబాటు మొదలైంది. తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో ఆగ్రహించిన రైతులు కలెక్టరేట్ను ఆశ్రయించిన ఘటన సోమవారం జిల్లాలో చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల వరకు రుణమాఫీ అందరికి చేయాలని పలువురు రైతులు డిమాం డ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సింధనూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట వర
Protest | ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ ఏమైందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలివిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కారు రైతులను నిండా
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నేటి వరకు పెంట్లవెల్లి సొసైటీలో ఒక్క రూపాయి రుణమాఫీకాక పో�
రుణమాఫీపై రుద్రూర్ విండో పాలకవర్గాన్ని రైతులు నిలదీశారు. సొసైటీలో 210 మంది రైతులు ఉంటే కేవలం 78 మందికి రుణమాఫీ వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విండో చైర్మన్ సంజీవ్రెడ్డి అధ్యక్
అధికారులు ఎట్లాంటి కొర్రీలు పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
సాగు నీళ్లు లేక ఎండిన పంటలకు ఎకరానికి రూ. 30 వేల చొప్పన నష్ట పరిహారం చెల్లించాలని, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర�
వ్యవసాయ పొలాలకు లోఓల్టేజీ లేకుండా నాణ్యమైన కరెంట్ను సరఫరా చేయాలని నాచహళ్లి సబ్స్టేషన్ పరిధిలోని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి మండలం నాచహళ్లి, సవాయిగూడెం, పెద్దగూడెం, పెద్దగూడెంతండాలకు చె