‘వ్యవసాయం చేసుకొని బతికే తమ పొట్టకొట్టవద్దని, ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ వద్దే వద్దని, మమ్ముల చంపినా భూములు ఇచ్చేదిలేదని’ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ రైతులు తేల్చిచెప్పారు.
Irrigation water | రంగనాయక సాగర్ నుండి తమకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన రైతులు సిద్దిపేట -కామారెడ్డి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
పంటలు ఎండినంక నీళ్లస్తరా?, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం గానుగుపహాడ్-వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేశారు. గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, మరిగడి, వెంకి
సాగు నీరందించి పంటలు కాపాడాలని మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లిలో రైతులు గురువారం చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. మల్లన్నసాగర్ కాలువ ద్వారా చెరువుకు నీరు చేరకుండా గొడుగుపల్లి, గొల్లపల్లి గ్రామా
మండల కేంద్రంలోని రైతువేదికలో మాల్తుమ్మెద సింగిల్విండో అధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాజన సభ రైతుల నిరసనల మధ్య కొనసాగింది. రైతు రుణమాఫీతోపాటు పలు సమస్యలపై రైతులు పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. �
Godavari water | గోదావరి జలాలు(Godavari waters) విడుదల చేయాలని గురువారం జనగామ- హుస్నాబాద్ రహదారి వడ్లకొండ క్రాస్ రోడ్ వద్ద రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు.
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టుకు ఇవ్వమని రైతులు తేల్చి చేప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ రైతు వేదికలో బుధవారం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్య�
Akeru Vagu | కాంగ్రెస్(Congress) పాలనలో నాయకులు సంబురాల్లో మునిగితేలుతుంటే.. రైతులు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగు, తాగు నీరు లేక అరిగోస పడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో 28 కిలోమీటర్ల పరిధి నుంచి 40 కిలోమీటర్ల పరిధికి మార్చాలని డిమాండ్ చేస్తూ పలు మండలాలకు చెందిన రైతులు మంగళవారం బంజారాహ�
దళారుల దోపిడీతో కుదేలవుతున్న పసుపు రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగా రు. సోమవారం నిజామాబాద్ మార్కెట్ యార్డు నుంచి వందలాది మంది కర్షకులు ర�
తమ ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం మా ఖాతాల్లో బోనస్ జమచేయకుండా కాలయాపన చే స్తుందని, దీంతో తమకు రైతు భరోసాలేక, బోనస్ రాక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే బోనస్ చెల్లించాలంటూ సోమవార
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లు ఇవ్వాలని అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న కాలువల ద్వారా స్థానిక చెరువులను నింపాలని, వాటి ద్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నతండా సమీపంలోని ఆకేరు వాగులో నీరు లేకపోవడంతో వరి పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రైతులు ఆకే రు వాగులోఎండిన పంటను పట్టుకొని నిరసన తెలిపారు.
డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్
అయిపోయిన పెళ్లికి తప్పెట్లమోత అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉన్నది. మండల కేంద్రమైన ఉప్పునుంతలలో సింగిల్విండో ఆధ్వర్యంలో సోమవారం ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�