సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లు ఇవ్వాలని అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న కాలువల ద్వారా స్థానిక చెరువులను నింపాలని, వాటి ద్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నతండా సమీపంలోని ఆకేరు వాగులో నీరు లేకపోవడంతో వరి పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రైతులు ఆకే రు వాగులోఎండిన పంటను పట్టుకొని నిరసన తెలిపారు.
డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్
అయిపోయిన పెళ్లికి తప్పెట్లమోత అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉన్నది. మండల కేంద్రమైన ఉప్పునుంతలలో సింగిల్విండో ఆధ్వర్యంలో సోమవారం ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం�
అర్హులైన రైతులకు రైతు భరోసా రాలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ను రైతులు నిలదీశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఆదివారం చోటుచేసుకున్నది.
నారాణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ సర్వేను రైతులు అడుగడుగునా అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కర్మంలో శుక్రవా రం ఊట్కూర్ మండలంలోని జీర్ణహల్లి, దంతన్పల్లి శ�
కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిన రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తలాపునే రిజర్వాయర్, ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని ఎందుకు విడుద�
నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్య క్త మవుతోంది. నిత్యం పను లు చేసేందుకు అధికారు లు రావడం.. తమ భూ ముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నా రు.
వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు బోనకల్లు మండలంలోని వైరా-జగ్గయ్యపేట రోడ్డుపై సోమవారం ధర్నా నిర్వహించారు.
దుండిగల్ గ్రామ రైతులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. గండి మైసమ్మ-దుండిగల్ మండలం, దుండిగల్ గ్రామ పరిధిలోని సర�
తమ డిమాండ్ల సాధనకు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఎట్టకేలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం చర్చలు జరిపారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చా�
సాగు నీళ్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తరువాత దిగువన ఉన్న నక్క వాగుకు వదిలి పంటలను కాపాడాలని
వరి పంటను కాపాడుకునేందుకు నీళ్ల కోసం రైతులకు రోడ్డెక్కారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో నీళ్లిస్తామని చెప్పిన పాలకులు విఫలమవడంతో వారం వారం ఆందోళనకు దిగాల్సిన దుస్థితి దాపురించింది.