CCI | సీసీఐలో పత్తి కొనుగోలు చేయడం లేదని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొత్తపేట జిన్నింగ్ మిల్లు ముందు రహదారిపై పత్తి రైతులు ధర్నా(Farmers protest) చేపట్టారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని తేలిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రేవంత్ సర్కారు పాలనలో రైతులది భరోసాలేని బతుకైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేశారు. రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 179 గ్రామాలకు చెందిన 20 వేలకు పైగా రైతు�
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మా భూములు ఇవ్వమని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి రైతులు తెగేసి చెప్పారు. శనివారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భా గంగా అధికారులు మక్తల్ మండల
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లులో ఈ నెల 13న 15వేల మందితో రైతు దీక్ష చేపడుతున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పాలేరు (బయన్న) వాగులోకి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని బుధవారం కర్కాల గ్రామ రైతులు ఎండిన వాగులో ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండే ఎండల్లోనూ ఈ వాగు �
పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఈ సీజన్లో అనేక పంటలకు మద్దతు ధర దక్కక రైతులు తల్లడిల్లుతున్నారు. ముఖ్యంగా వేరుశనగ, మిర్చి, కంది పంటలు సాగుచేసిన రైతులు అరిగోస పడుతున�
వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కుర్వ విజయ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోని పల్లీ రైతులతో �
రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో రైతులు నిరాహార దీక్షకు దిగారు. ముందుగా ప్రభుత్వ పాఠశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అ�
Achampeta | ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతులు కన్నెర్ర జేశారు. కండ్లముందే తమ శ్రమను దళారులు దోచుకుంటుంటే చూసి సహించలేకపోయిన రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని(Agricultural Market office) �
కాంగ్రెస్ ప్రభుత్వం తమకెందుకు రుణమాఫీ చేయలేదని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలోని యూ నియన్ బ్యాంకు ఎదుట శుక్రవారం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన త�