పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాం డ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పల్లీలను తీసుకురాగా వాటికి మార్కెట్లోని వ్యాపారులు సరైన ధరను టెండర
రుణమాఫీపై కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను రైతులు నిలదీశారు. మంగళవారం దేవంపల్లిలో గోదాం ప్రారంభోత్సవంలో మాట్లాడుతుండగా.. తమకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు కలవేని బక్�
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని షాబాద్ మాజీ జడ్పీటీసీ జడల రాజేందర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడూరు నర్�
పంజాబ్ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు జరపనుంది. కేంద్ర సర్కారు, రైతు సంఘాల నేతలు చర్చలపై ఒక అంగీకారానికి వచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్ ఎస్క
2 లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ మాట్ల�
‘ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.. లేదా సీఎం పదవి నుంచి రేవంత్రెడ్డి దిగిపోవాలి’ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినదించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రుణమాఫీ సాధన సమితి కార్యాచర�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ అర్హులందరికీ అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా బే�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాబాద్లో నిర్వహించే రైతుధర్నా క�
కాలగర్భంలో కలిసిపోయిన 2024 సంవత్సరం మరో రైతు పోరాటానికి తెరతీసింది. గత ఏడాది ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హర్యానా సరిహద్దుల్లోని శంభు-అంబాలా, అఖౌరీ-జింద్ కూడళ్ల వద్ద బైఠాయింపు జరుపుతున్నారు. మరో నెల రోజ�
Wanaparthi | రైతు భరోసాపై(Rythu bharosa) కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
ఖనౌరీ సరిహద్దులో రైతులు కొనసాగిస్తున్న నిరసన నుంచి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా లబ్ధి పొందుతోందని రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ఆరోపించారు. హర్యానాలోని ఫతేహాబాద్లో శనివారం జరిగిన రైతుల మహా పంచాయత్లో �
అనేక హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మోసం చేసిందని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, సి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు నిరసన తెలిపారు.