Wanaparthi | రైతు భరోసాపై(Rythu bharosa) కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
ఖనౌరీ సరిహద్దులో రైతులు కొనసాగిస్తున్న నిరసన నుంచి కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా లబ్ధి పొందుతోందని రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ఆరోపించారు. హర్యానాలోని ఫతేహాబాద్లో శనివారం జరిగిన రైతుల మహా పంచాయత్లో �
అనేక హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మోసం చేసిందని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు, సి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి రైతు వేదిక వద్ద రైతులు నిరసన తెలిపారు.
తమతో చర్చలకు కేంద్రం అంగీకారం తెలిపితే తాను వైద్య సహాయం పొందడానికి సిద్ధమేనంటూ రైతుల డిమాండ్ల కోసం గత నెల రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్ తెలియజేసినట్టు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం సు�
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల పిలుపు మేరకు సోమవారం పంజాబ్ బంద్ జరిగింది. అధికారులు 200కుపైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పంజాబ్-ఢిల్లీ మధ్య 163 రైళ్లను రద్దు చేసినట్లు అధిక
నాగర్కర్నూల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న తిరుమల కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రంలో వారంరోజులుగా కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని వరలక్ష్మి జిన్నింగ్ మిల్లులో పత్తికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా చేపట�
వానకాలంలో సాగు చేసిన ప్రతి ఎకరా భూమినీ యాసంగిలోనూ సాగు చేయడం సాధ్యమేనా? యాసంగిలో పంటలు సాగు చేయనంత మాత్రాన ఆ భూమి పనికిరాని భూమి అవుతుందా? కాంగ్రెస్ సర్కార్ మాత్రం.. వానకాలంలో పంటలు సాగై.. నీళ్ల కొరతతో యా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు శనివారం పొలాల్లో తాళ్లు పట్టుకుని ఉరి నమూనాలతో నిరసన తెలిపారు.
Tractors rally | కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్-హర్యానా మధ్యనున్న శంభూ బార్డర్లో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశించక
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సోయా పంటను కొని, వారం రోజుల తర్వాత నాణ్యత లేదంటూ తిరిగి పంపించడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపన్పల్ల�
Rail Roko | దేశ రాజధాని ఢిల్లీ శివారులోని పంజాబ్, హర్యానా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శనివారం టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనల్లో 17 మంది రైతులు గాయపడ్డారు