సరిహద్దు వద్ద నిరసనకు దిగిన రైతులు హింసాత్మక చర్యలకు దిగకుండా గాంధేయ మార్గాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు కోరింది. రైతుల డిమాండ్ల సాధనకు 17 రోజులుగా దీక్ష చేస్తున్న జగ్జీత్ దల్లేవాల్కు తక్షణం వైద్య �
రుణమాఫీ ఎప్పుడు చేస్తరు? బ్యాంకు, వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరిగి యాష్టకొస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జి ల్లా నెక్కొండ మండలం అలంకానిపేట, మహబూబాబాద్ మండలం మాధవాపు రం, కురవి మండలం బం�
Farmers protest | రైతుల ‘ఢిల్లీ చలో (Dilli Chalo)’ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్ (Shambhu border) నుంచి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించ
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరుతూ శనివారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
తమ డిమాండ్ల సాధనకు రైతులు శుక్రవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు వద్ద రైతులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు.
Farmers protest | పలు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా నడుమగల శంభూ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు శంభూ సరిహద్దులకు చేరుకుని.. ఢిల్ల�
Farmers protest | రైతులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో రైతులు శంభు బార్డర్కు చేరుకుని ర్యాలీగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో జిల్లా వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగు విడుతలుగా రూ.2 లక్షలలోపు ర�
సంగెం శివారులో గ్రీన్ఫీల్డ్ హైవే సర్వేను సోమవారం రైతులు అడ్డుకున్నారు. అధికారులు ప్రశ్నించడంతో తమ విలువైన భూములను కోల్పోతున్నామని, ప్రభుత్వం సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదని తా ము హైకోర్టును ఆశ్రయించి�
పంట రుణమాఫీ కాకపోవడంపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలోని చాల్కి ఏపీజీవీబీలో రూ. రెండు లక్షలలోపు పంటరుణం తీసుకున్నా�
అసెంబ్లీ ఎన్నికల ముందు అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతులకు మెండిచేయి చూపింది. ప్రతి రైతుకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ఇప్పుడు �
కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కడానికి సన్నద్ధమయ్యారు.
రైతు భరోసా వెంటనే ఇవ్వాలని మండలంలోని పోసానిపేట్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం నిరసన వ్యక్త�