Nirmal | రాష్ట్రంలో రైతులు ఆందోళనలు(Farmers protest) కొనసాగుతూనే ఉన్నాయి. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయిస్తు�
ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కారు. వారం కిందట సెంటర్లను ప్రారంభించినా నేటికీ ఒక్క బస్తా కూడా సేకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దేవరకద్ర మండలం గోపన్పల్లి రైతులు రో
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల వద్దకు ఒక్కసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వరి ధాన్యం భారీగా తరలివచ్చింది. ధాన్యం లోడ్లతో రోడ్ల వెంట ట్రాక్టర్లు బారులు తీరాయి. ఆదివారం ఒక్కరోజే మిర్�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని పలు మిల్లుల వద్ద ఆదివారం రైతులు ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్దతు ధర చెల్లించడం లేదని ధర్నాలు, రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్
Nallagonda | కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతుల కష్టం దళారుల పాలవుతున్న
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ విషయమై అసెంబ్లీలో పోరాటం చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా �
ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్మకానికి ఉంచి 20 రోజులైంది.. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.. మ్యాచర్ పేరిట కాలయాపన జరుగుతుంది.. ఈ బాధలతో మేముంటే సంబురాలు చేసుకుంటారా? అంటూ నల్లగొండ జిల్లా కనగల్
ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు పదవులు పొందగానే రైతులను పూర్తిగా విస్మరించారని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్తలు కవుల సరస్వతి, కుందారపు నారాయణ మండిపడ్డా�
ఓ వైపు ధాన్యం.. మరోవైపు పత్తి పంట దిగుబడి వచ్చే సమయమిది. ఈ టైమ్లో రైతులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సర్కారు నామమాత్రపు వ్యవహారంతో రైతులు మార్కెట్ మాయజాలానికి కుదేలు అవుతున్నారు. ధాన్�
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన కొర్విపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల కొర్విపల్లిలో �
కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ధాన్యం విక్రయించి దళారులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు నిరసన తెలిపిన ఘటన మండలలోని రాంపూర్లో శనివారం చోటు చేసుకుంది. మండలంలో నంగునూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 5, పాలమాకుల పీఏసీఎస్
రుణమాఫీ చేయాలని, రైతుల అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి సోమవారం ధర్నా నిర్వహించారు. �