నాట్లు వేసి కలుపు తీసే సమయం కాబట్టి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సి�
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇల్లెందు వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఏఎమ్మార్పీ డి 39,40 కాల్వల ద్వారా తిప్పర్తి, మాడ్గులపల్లి మండల పరిధిలోని గ్రామాలకు సాగునీరందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠికి, నీటిపారుదల శాఖ కార్యాలయం ఈఈకి సోమవారం రైతులు వినతి పత్రం అందజేశారు.
కాలువల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ను అడ్డుకున్నారు. గురువారం రైతులు గుడిపల్లి
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో డి 40, డి 39 కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు.
తనవారి కోసం ఓ అధికారి సబ్స్టేషన్ల నిర్వహణ టెండర్ నిబంధనలకు నీళ్లొదిలి, జీవో 94లో ఉన్న నిబంధనలకు తూట్లు పొడిచారంటూ రాష్ర్టానికి చెందిన టెండర్దారులు మండిపడుతున్నారు. తనకు సబంధించిన పక్కరాష్ట్రం కంపెన�
ఎన్కేపల్లి భూములను ప్రభుత్వం గోశాలకు ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ కొందరు రైతులు రిలే దీక్షలు చేపట్టగా.. మరికొందరికి మంగళవారం అధికారులు పట్టాలను పంపిణీ చేశారు. ఎకరానికి 500 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని భూ బ�
పంటల సాగుకు సహకార సంఘం ద్వారా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలం లింగాపుర్ గ్రామ రైతులు మంగళవారం కొత్తపల్లి సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు.
రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో (లిక్విడ్) యూరియా బాటిళ్లను కట్టబెడుతున్నది.