పోడు భూములు వద్దు.. మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు భూమి పత్రాలతో శుక్రవారం నిరసన తెలిపారు.
రైతులు ధాన్యం అమ్మగా.. సకాలంలో డబ్బు లు ఇవ్వకపోవడంతో గురువారం దూలపల్లి నూజివీడు సీడ్స్ కంపెనీ ఎదుట మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెం దిన రైతులు ఆందోళన చేపట్టారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు అందించి రైతులకు భరోసా అందించాలని కోరుతు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నారాయణపురం గ్రామ రైతులు వంటావార్పు నిర్వహించి తహశీల్దార్ వివేక్కు వినతి పత్రం అందించారు.
Rayaparthi | బాటను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి సాగు చేస్తుండడంతో తమ పొలాల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన 37 మంది రైతులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట �
ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో షోడో పోలీసులు అడుగడుగునా వీడియోలు తీశారు.
రైతులందరికీ రైతు భరోసా అందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒకే మండలానికి రైతు భరోసాను వర్తింపజేశారని మిగతా మండలాల రైతులు ఏం పాపం చేశారని ప్ర�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఈ-నామ్ ద్వారా పసుపునకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్ర భుత్వంలో రైతుభరోసా సాయం అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువా రం కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన మ హిళా రైతు చేతమోని నాగమ్మ మండల కేం ద్రంలోని వ్యవసాయ కార్యాలయ�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పసుపు రైతులు ఆందోళన చేపట్టా రు. ఈ-నామ్ ద్వారా పసుపు తక్కువ ధరకే కోనుగోలు చే స్తున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు క్ర�
ఆరుగాలం కష్టపడి పడించి విక్రయించిన పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల�
చెరువు కట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొడిమ్యాల గ్రామ రైతులు పురుగులమందు డబ్బాలతో కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. చెరువుకట్ట ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే తమకు చావే గతి అ
పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ బజార్ హత్నూర్లో (Bajarhathnoor) రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటన