సోలార్ వద్దు.. వ్యవసాయం ముద్దు అని వనపర్తి మండలం సవాయిగూడెం రైతులు ఆందోళన చేపట్టారు. సవాయిగూడెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 117లోని భూమిలో ఆదివారం రైతులు నిరసన వ్యక్తం చేస్తూ సోలార్ వద్దు వ్యవసాయం ము�
ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్లో రైతులు గురువారం ధర్నాకు దిగారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి ఒత్తిడి మేరకే కాంటా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్
రాష్ట్రంలో పంట దిగుబడులకు మద్దతు ధర దేవుడెరుగు.. అసలు కొనేదిక్కే లేకుండా పోయింది. పంట దిగుబడులను మార్కెట్లలో పోసి కొనుగోళ్ల కోసం కొండకెదురు చూసినట్టు అన్నదాతలు ఎదురు చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల ఏర్పా
ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గొల్లెనపాడు గ్రామంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబ�
బ్యాంకు అధికారులు తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఖాతాల్లో జమ అవుతున్న రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసేందుకు బ్యాంక్కు వెళ్తే వ్యవసాయ రుణాలు చెల్లిస్తేనే నగ
పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా అన్నదాతలు నెలరోజులుగా ఉద్యమిస్తున్నారు. భూ సేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రభు
‘వాన కాలం బోనస్ డబ్బులు ఇస్తరా.. ఇయ్యరా?.. ఇంకా ఎన్ని రోజులు మీ చుట్టూ తిరగాలి? రైతులంటే పిచ్చోళ్లలా కనిపిస్తున్నరా? మా డబ్బుల కోసం ప్రశ్నిస్తే రాజకీయం అంటరా? గొప్పల కోసం బోనస్ అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు మమ�
Farmers | ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ పొలాలను అన్యాయంగా లాక్కోవద్దని రైతులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తున్నారు.
సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగ
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ మంగళవారం నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎస్సారెస్పీ కాల్వపై ప్రధానంగా ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్న తమక�
నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం అంగడిపేట సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని చిలకమర్రి, రోళ్లకల్ గ్రామ పంచాయతీలో గత పది రోజులుగా వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ రాకపోవడంతో..