కలిసిమెలిసి ఉంటున్న ఇరుగు, పొరుగు గ్రామాల మధ్య యూరియా వైరాన్ని పెంచుతున్నది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బ్యాగులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడం లేనిపోని వివాదాలకు తావిస్తున్నది.
ఏం జరిగింది: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతులు బుధవారం ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులుకాసిన రైతులు ఓపిక నశించి ధర్నాకు దిగారు. గజ్వేల్లోని తూఫ్రాన్-జాలిగామ బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయాధి�
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రం అవుతున్నది. అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం గగనమే అవుతున్నది. సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయే ప్రమాదం కనిప
జిల్లాలోని రైతాంగం యూ రియా కోసం నిద్రహారాలు మాని ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. నల్లగొండ మండలానికి సంబంధించిన మూడు ఆగ్రో ఏజన్సీస్లకు, ఎన్డీసీఎంఎస్కు మార్క్ఫెడ్ నుంచి యూరియా సరఫ�
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా క�
జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట - కొడంగల్ ప్రాజెక్టులు భూములు కో ల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊటూర్ మం డలం ఎడవె�
నాట్లు వేసి యూరియా కోసం ఎదురు చేస్తున్న రైతులకు నిరాశే మిగులుతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో ఎక్కడ చూసినా అరిగోస పడాల్సి వస్తున్నది. మంగళవారం కూడా అన్నదాతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిగాపులు గ�
యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా పలు మండలాల్లోని గోదాములు, సహకార సంఘాల వద్ద నిరసన తెలపడంతో పాటు రోడ్డుపై ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది.
చినుకులు పడుతున్న వేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు యూరియా కోసం రణం చేస్తున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఒక్క బస్తాను దక్కించుకోవడం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు..
నాట్లు వేసి కలుపు తీసే సమయం కాబట్టి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సి�
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇల్లెందు వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.