యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొటూ, శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస�
ధర్నాలు, రాస్తారోకోలు చేసినా యూరియా దొరకక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రతి రోజూ పడిగాపులు కాయడం.. ఇంటి ముఖం పట్టడం నిత్యకృత్యమవుతున్నది. గురువారం గంటల తరబడి బారులు తీరినా యూరియా దొరకక పోవడంతో వెనుదిరి�
తెల్లవార్లు జాగారం.. పీఏసీసీఎస్ల వద్ద పడిగాపులు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు.. చెప్పుల వరుసలు.. ఇలా రైతుల కంటికి కునుకు కరువై.. గుండెలు బరువెక్కుతున్నాయి.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎండ, వాన అనే తేడా లేకుండా బస్తాడు యూరియా కోసం పీఏసీఎస్ల ఎదుట కిలో మీటర్ల కొద్దీ క్యూలైన్లో వేచి చూస్తున్నారు.
రైతులు క్యూలో పడిగాపులు పడితే ఒకే యూరియా బస్తా ఇస్తున్నారని, దీంతో పంటలు ఎలా సాగు చేయా లో తెలియక అసహనానికి గురై ఆందోళనలు చేస్తున్నారని, వారి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా?..
Farmers Protest | యూరియా ఇస్తామని టోకెన్లు ఇచ్చారని రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు యూరియా ఇవ్వడంలో అటు వ్యవసాయ శాఖ అధికారులు, ఇటు ఫర్టిలైజర్ వ్యాపారులు వైఫల్యం చెందారని పలు గ్రామాల రైతులు వాపోయారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం యూరియా కోసం అన్నదాతలు ఉదయం నుంచే క్యూలైన్లలో నిరీక్షించారు. సరిపడా పంపిణీ చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూడా ల్సి వస్తున్
యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. సోమవారం పలుచోట్ల చేపట్టిన ధర్నాల్లో పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంల�
యూరియా కోసం అరిగోస పడుతున్న అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తించింది. సోమవారం మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసి, సర్కారుకు వ్యతిరేకంగా ని
ఓ ఫర్టిలైజర్ యజమాని నకిలీ ఎరువులను అంటగట్టి మోసం చేశాడని, తాము గుర్తించి ప్రశ్నించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు నకిలీ ఎరువుల బస్తాలతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన ఘటన నాగర్కర్నూల్ జి�
పదేండ్లలో రాని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మోమిన్పేట మండల కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాల�
రైతును రాజును చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు కడగండ్లు తెచ్చింది. రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదనడానికి అనంతగిరి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర వద్ద యూరియా