కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం మిగతా పనులన్నీ వదులుకొని సొసైటీ గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు బా రులు తీరుతున్న�
యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సొసైటీ గోదాముల వద్ద నిత్యం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ గోదాం వద్దకు యూరియా కోస
‘వరి నాట్లు వేసి నెల రోజులైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరియా చల్లింది లేదు. ఇప్పుడు కూడా యూరియా ఎప్పుడు దొరుకుతదో తెలుస్తలేదు. ఇట్లయితే వరి పైరు ఎట్ల ఎదుగుతది’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ �
యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వ్యవసాయ పనులు వదిలేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఎరువు అందక పోవడం తో కోపోద్రిక్తులైన అన్నదాతలు మహబూబాబాద్ల�
“కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం.తాము ఎవరికి చెప్పుకోవాలో తెల్వని గతి పట్టింది.పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలే..ఆటో ఆయనకు డబ్బులిస్తే మందు బస్తా
కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
నిత్యం తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. తిండితిప్పలు మానుకొని పొద్దస్తమానం క్యూలైన్లో ఉన్నా బస్తాలు ఇవ్వ�
హనుమకొండ జిల్లాలో యూరియా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల వద్ద కుటుంబ సమేతంగా రైతులు బారులు తీరుతున్నారు. మనిషికి ఒక బస్తా అయినా రాకపోతుందా అని రోజుల తరబడి వ్యవసాయ పనులు వద�
రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. యూరియా కోసం రోజంతా గోదాముల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గంటల తరబడి వరుసలో నిల్చున్నా అందని పరిస్థితి. అదను మీద యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం సొసైటీల ఎదుట గంటల కొద్దీ క్యూలో నిరీక్షించిన రైతులు ఓపిక నశించి ఆగ్రహించారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేసి కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు. డోర్నకల్ మండలం గొల్లచర
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంటలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల గోదాముల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్న�
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అసలు యూరియా కొరతే లేదని సీఎం రేవంత్రెడ్డి, యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చిన వారు రైతులు కాదని వ్యవసాయ శాఖ మంత్రి, యూరియా సమస్యలను పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఇంకో మ�
రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్ద కొడప్గల్ గ్రామ భారతీయ కిసాన్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం ధర్నా నిర్వహించారు. ‘గణపతి బప్పా మోరియా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు సొసైటీల వద్దకు మంగళవారం తెల్లవారుజామునే పరుగులు పెడుతూ పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు.