త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కన్నెర్ర చేశారు. నిరంతరం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన రైతులు విద్య�
మండలంలో సాగు చేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో పిలకలు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో యూరియా వేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఒకవైపు కురుస్తున్న భారీ వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులను మరోవైపు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సొసైటీల్లో రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా పనులు వదులుకొని గోదాముల వద్�
రైతుల పక్షాన పోరాడితే కేసులా..?
గత 15 రోజులుగా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
అన్నదాతకు మద్దతుగా బీఆర్ఎస్ రాస్తారోకోలు, ధర్నాలు
రైతులకు సరిపడా అందించాలని రాస్తారోకో చేసినబీఆర్ఎస్ పార్టీ వికారాబాద�
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో రోజుకు 6 వేల నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేస్తుండగా..
యూరియా కోసం నెల రోజులుగా రైతులకు తిప్పలు తప్పడం లేదు. సింగిల్ విండో కార్యాలయాలు, గోదాంల వద్దకు ఉదయమే వచ్చి క్యూలో పడిగాపులు కాయడం.. దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది.
నిర్మల్ జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్నది. యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మహిళా రైతులు సైతం గంట ల తరబడి క్యూలైన్లో నిలబడినా దొరకడం లేదు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తోటి ఎమ్మెల్యేలతో కలిసి సెక్రటరియేట్ ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్య�
Farmers Protest | యూరియా కోసం గత రెండు రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని తొగుట చుట్టూ తిరుగుతున్నారన్నారు తొగుట సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి. మార్పు రావాలంటూ అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా క�
నెల రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని, పంటలు దక్కేది ఎట్లా అంటూ రైతులు రాస్తారోకో (Farmers Protest) చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతులు ధర్నాకు దిగారు.
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొటూ, శుక్రవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస�
ధర్నాలు, రాస్తారోకోలు చేసినా యూరియా దొరకక రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రతి రోజూ పడిగాపులు కాయడం.. ఇంటి ముఖం పట్టడం నిత్యకృత్యమవుతున్నది. గురువారం గంటల తరబడి బారులు తీరినా యూరియా దొరకక పోవడంతో వెనుదిరి�
తెల్లవార్లు జాగారం.. పీఏసీసీఎస్ల వద్ద పడిగాపులు.. గంటల కొద్దీ క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కార్డుల జిరాక్స్లు.. చెప్పుల వరుసలు.. ఇలా రైతుల కంటికి కునుకు కరువై.. గుండెలు బరువెక్కుతున్నాయి.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎండ, వాన అనే తేడా లేకుండా బస్తాడు యూరియా కోసం పీఏసీఎస్ల ఎదుట కిలో మీటర్ల కొద్దీ క్యూలైన్లో వేచి చూస్తున్నారు.