రోడ్డెకే పరిస్థితి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రామంచ రైతులు మండిపడ్డారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని మంగళవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామంచలోని సిద్ది�
బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరుగులు పెట్టిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వంలో స్తంభించింది. కాంగ్రెస్ అధికా రం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో నియో జకవర్గంలో పెద్దగా చేసిందేమ�
కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభు�
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడ�
Farmers Protest | ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నమిలే గ్రామ రైతులు శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు.
మొక్కజొన్న బస్తాలు తరలించడానికి లారీలు వస్తలేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎదుట రైతులు గోడు వెల్లబోసుకున్నారు.ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో గురువారం ఆయన పర్యటించారు.
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ జాప్యంపై అన్నదాత దిగాలు చెందుతున్నాడు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెలన్నర దాటుతున్నా వివిధ కారణాలతో మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుండటంతో అక్కడే వేచి చూడటం అన�
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాలువనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్ల�
అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాల్వనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని చెర్కుపల్లిలో కృష్�
Farmers Protest | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, సర్దన గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రానికి లారీలను, గోనె సంచులను వెంటనే పంపించాలని కోరుతూ బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రైతులు నిరసన తెలిపారు.