మక్కల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో రైతులు బుధవారం రోడ్డెక్కారు. వానకాలంలో విక్రయించిన మక్కల డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రధాన రహదారిపై బైఠాయించారు. మక్కల డబ్బులు ఇవ్వ�
ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం, గోపాలపేట, తల్లాడ, నరసింహారావుపేట, అంజనాపురం, గాంధీనగర్ తండా, వెంకటగిరి రైతులు ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించడంతో ఆందోళన చెందుతున్నారు.
యూరియా స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానాలు వ్య క్తంచేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు నిరసనకు దిగారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు.
Farmers Protest | సూర్యాపేట జిల్లా ఖానాపురం గ్రామంలోని పీఏసీఎస్ కేంద్రంలో స్టాక్ వచ్చిన తర్వాత సెకన్లలోనే అయిపోవడంపై రైతులు ఆందోళనకు దిగారు. స్టాక్ వచ్చిన వెంటనే కేవలం ఒక్క నిమిషంలోనే 450 బస్తాల యూరియా ఎలా బుక్ అయ�
‘యూరియా బుకింగ్ యాప్తో ఆగమవుతున్నాం.. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వండి’ అంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో జాతీయ రహదారిపై రైతులు రా స్తారోకోకు దిగారు. తాడికల్ సింగిల్ విండో గోదాంకు బుధవా�
పంట చేతికొచ్చే దశలో అధికారులు సాగర్ నీటిని నిలిపివేయడంతో మొక్కజొన్న బెండ్లు తాలుగా మారుతున్నాయని, పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, అంజనాపురం, రామచంద్రాపురం, రాంపురం
మండల కేంద్రంలోని గణపసముద్రం ముంపు గ్రామాల రైతులు పరిహారం చెల్లించాలని శుక్రవారం బస్టాండ్ ఆవరణం లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లమాది రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో
రంగనాయకసాగర్ కెనాల్కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ధర్నాకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే నీటిని విడుదల చేసింది.
అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడంలేదు. అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుస�
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుండి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు..