ఎరువు కోసం రైతన్న రోడ్డెక్కాడు. శుక్రవారం తాండూరు-సంగారెడ్డి మార్గంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు ప్రధాన రోడ్డుపై గంటప
‘బొమ్మరాశిపేట రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు బనాయించినా గ్రామస్తుల నుంచి ఒక్క గుంట భూమిని పోనివ్వం’ అని మాజీ మంత్రి, మేడ్చల్
వ్యవసాయ భూముల్లో హై-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లు, విద్యుత్తు స్తంభాల ఏర్పాటుకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త నష్టపరిహార విధానాన్ని రై
చలివాగు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయకపోతే గురువారం తామే రైతులతో కలిసి తూము తెరిచి నీళ్లిస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర�
Hakimpet | మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు.. తమకు కేటాయించిన ప్లాట్లపైనా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్య
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గత
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనతోనే రాష్ర్టానికి అరిష్టం దాపురించిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభ�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామంలో మరో 300 ఎకరాల పట్టా భూముల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, తహసీల్దార్,
అధికారుల తీరుపై నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములను గుంజుకోవడానికి అధికారులు తమకు తెలియకుండానే సర్వే చేస్తున్నారని, అదీగాక హద్దు�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ఆదినారాయణ చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామానికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బురద నీటిలో నిలబడి బుధవారం నిరసన తెలిపారు. ఈ �
శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ట్రైన్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతులు 650 భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, వారి భూముల్లో అధికారులు బలవంతంగా ఫెన్సింగ్ వేసి�
Lady Singham | రైతుల నిరసన సందర్భంగా వారు తోస్తున్న బస్సు ముందు ఒక మహిళా పోలీస్ అధికారిణి ధైర్యంగా నిల్చున్నారు. ఆ లేడీ సింగం తెగువ చూసి రైతులు వెనుకడుగు వేశారు. బస్సును ముందుకు తోయడాన్ని ఆపివేశారు. ఈ వీడియో క్లి�
Bhopal : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో బుధవారం రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని అడ్డుకునేందుకు చూసిన పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. భోపాల్, ఒబ్దుల్లాగంజ్ ప్ర