ఈ ఏడాది అన్నదాతలకు ఎరువులు అందని ద్రాక్షగా మిగిలాయి. ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో యూరియా కోసం నిత్యం సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి దాపురించింది.
రైతులకు యురియా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. నిత్యం యురియా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు కన్నీరుపెడుతున్నారు. మంగళవారం మరికల్కు 900 బస్తాల యురియా రావడంతో రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచి
అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదని నిరసిస్తూ రైతులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
యూరియా కోసం రైతులు రోడ్డెక్కడం నిత్యం ఏదో ఒక చోటు చేసుకుంటున్నది. సోమవారం మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్, హన్వాడ మండల కేంద్రాల్లో రైతులు ఆగ్రహంతో రాస్తారోకో చేపట్టారు. మహ్మదాబాద్లోని ఓ ఫర్టిలైజర్ ష�
యూరియా కోసం కర్షకులు కన్నెర్ర చేశారు. గంటలతరబడి నిరీక్షించినా బస్తాలు పంపిణీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎ
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�
గత కొద్ది రోజులుగా యూరియా కోసం తండ్లాతున్న రైతులు సోమవారం సూర్యాపేట పట్టణంలోని మన గ్రోమోర్తో పాటు పిల్లలమర్రి పీఏసీఎస్కు యూరియా లోడ్ వచ్చిందనే విషయం తెలియడంతో రైతులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక్�
ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి నేటికి 60 రోజులు. పంటలను కాపాడుకొనేందుకు పనులన్నీ వదులుకొని.. నిద్రాహారాలు మాని యూరియా కోసం అన్నదాతలు రెండు నెలులుగా కుస్తీ పడుతున్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. తొలకరి వ�
పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్
కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం మిగతా పనులన్నీ వదులుకొని సొసైటీ గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు బా రులు తీరుతున్న�
యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. సొసైటీ గోదాముల వద్ద నిత్యం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొన్నది. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ సొసైటీ గోదాం వద్దకు యూరియా కోస
‘వరి నాట్లు వేసి నెల రోజులైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరియా చల్లింది లేదు. ఇప్పుడు కూడా యూరియా ఎప్పుడు దొరుకుతదో తెలుస్తలేదు. ఇట్లయితే వరి పైరు ఎట్ల ఎదుగుతది’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ �
యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వ్యవసాయ పనులు వదిలేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఎరువు అందక పోవడం తో కోపోద్రిక్తులైన అన్నదాతలు మహబూబాబాద్ల�