ధాన్యం కొనుగోలులో కట్టింగ్ పెట్టొదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లబ్రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న దగాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మా ర్
ధాన్యం కొనుగోలులో జాప్యం, తరుగు పేరిట రైతులను మోసం, మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ, సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి భూదాన్ పోచంపల్లిలోని నేతాజీ ప్రధాన చౌరస్తా
Farmers | “బాంబెన్ మీ కాల్మొక్తా.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ధాన్యాన్ని కాంటా వేయడం లేదు. వేసిన ధాన్యాన్ని తరలించడం లేదు. తరలించడానికి లారీలు రావడం లేదు. ధాన్యాన్ని నింప�
Farmers Protest | ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాయపో
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో హనుమకొండ-సిద్దిపేట రహదారిపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి వ్యతి
కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వెంటనే కొనాలని రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్, రాజనగరం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికల్ మండల కేంద్రంలోని ఉప్పుమడుగు శివారులోని ప్రధాన రహదారిపై ధ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం జడ్చర్ల - కోదాడ హైవేపై మండలంలోని రంగా
జొన్నల కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రాంపూర్(కలాన్) గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించా�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే కొల్లాపూర్ మార్కెట్ యార్డు ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ధర్నా చేపడుతామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించార�
Farmers Protest | వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి–కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస తెలియజేశారని తెలిసిందే. ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని