India US Trade Deal | అమెరికాతో భారత్ చేసుకోనున్న వాణిజ్య ఒప్పందంపై దేశ రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటివరకు ఒప్పందంపై సంతకాల ప్రక్రియ జరగలేదు. అయితే, ఈ ఒప్పందం జరిగితే భారత్లోని వ్యవసాయరంగంపై ప్రతికూల ప్రభావం �
రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానం అధ్వానంగా మారింది. యాప్లో యూరియా బుక్ అయి, టోకెన్ తీసుకున్న తర్వాత బస్తాలు తీసుకోకుండానే తీసుకున్నట్టుగా చ�
కరెంట్ ఇష్టానుసారంగా కట్ చేస్తుండటంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో మండలంలోని ఇండ్లూరు గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఇండ్లూరు సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి- నకి�
Nalgonda | నల్లగొండ: విద్యుత్ కోతలకు నిరసనగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామ రైతులు బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్ ఎదుట తిప్పర్తి-నకిరేకల్ ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డంగా నిలిపి రా
India-US trade | కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని(Delhi) కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు రైతులు చీమల దండులా కదిలి వస్తున్నారు.
పాకాల ఆయకట్టుకు సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే గోదావరి జలాలను పాకాల చెరువులోకి విడుదల చేయాలన్నారు. రైతు సదస్సుకు హాజరైన నర్సంపేట ఆర్డీవోతో వాగ్వ�
మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మిర్చి నిల్వ రైతులకు వంద శాతం బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు మధిర తహసీల్దార్ కార్యా�
JP Dargah Dumping Yard | ‘డంపింగ్ యార్డు హఠావో.. జేపీ దర్గా బచావో’ అంటూ శనివారం గ్రామ మహిళలు, యువత సహా మైనారిటీలు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని డిమా
తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువ కట్టపై శుక్రవారం నిరసన తెలిపారు.
గోపాల్పేట మండలం బుద్ధారం రిజర్వాయర్లో మునుగుతున్న భూముల పరిహారంపై దోబూచులాట కొనసాగుతుంది. తమకు బతుకుదెరువు పోతుందని, భూములు ఇచ్చేది లేదంటూ ఒకవైపు రైతులు ధర్నాలకు దిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తు�
అమెరికా-భారత్ మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ సోమవారం చండీగఢ్లో రైతులు మోటర్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఒకవేళ ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే అదే రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో సీతారామ ప్రాజెక్టు ఇరిగేషన్ కాల్వ వద్ద రైతులు సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చండ్రుగొండ మండలం మీదుగా వెళ్లే సీతారామ లిఫ్ట్ ఇరిగే