జనగామ జిల్లా దేవరుప్పులలో ఎస్ఎస్ -39 ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్కో అధికారులు బిగించారు. దేవరుప్పులలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులైనా అధికారులు పట్టించుకోకపోవడంతో ర
తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు కరెంట్ వస్తదో పోతదో తెల్వక ఎన్నో గోసలు పడ్డం. ఏనాడూ కంటి నిండా నిద్ర కూడా పోలేదు. కరెంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం.
వానకాలం సాగుపై అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సీజన్ ప్రారంభమై తొలకరి పలుకరించినా..ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లాలో ఇంకా సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడం, వరప్రదాయినిగా పేరొంది�
లోవోల్టేజీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే టూఫేజ్ (డిమ్ము) కరెంట్తో మోటర్లు కాలిపోయి పంటలు పండక రైతులు శాన బాధలు పడుతున్నారు. కాలిపోయిన మోటర్లు రిపేరు చేస్తే మాకు కొన్ని �
పదేళ్ల కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండించుకున్నారు. సాగును సంబురంగా చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.
జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నా.. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఫర్టిలైజర్ డీలర్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది.
రాష్ట్రంలో కనీసం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రైతు సమస్యలను రేవంత్ సర్కారు గాలికి వదిలేసిందని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల �
ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుందని, ఎవరైనా కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏ
విలువ ఆధారిత వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని ఏటీఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా రైతులకు సూచించారు. రుద్రూర్ కేవీకేను శనివారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. మట్టి ప్రయోగశాలను ప్రార
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా కొనాల్సిన ధాన్యం 20 వేల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 5 వేల 15 వేల మెట్రిక్ ధాన్యం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.
ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు డిమాండ్
కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు పండించిన రైతన్నలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బోనస్ దేవుడెరుగు కనీసం పండించిన ధాన�