బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీలో నష్టపోయిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ రైతు ఆవుటి అంజన్నకు న్యాయం చేస్తామని జిల్లా అధికారులు భరోసా ఇచ్చారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచు�
స్థానిక యూనియన్ బ్యాంకు లో బుధవారం నెట్వర్క్ లేకపోవడంతో కస్టమర్లు, రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ముందున్న సర్వర్ సమస్య ఉందని కస్టమర్లు గమనించాలని బ్యాంకు ఉద్యోగులు బోర్డు పెట్టారు.
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ తీరు. ఆగస్టు 15 నాటికి అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సర్కారు మాటలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి.
రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి నట్టేట ముంచింది. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి రుణమాఫీ కోసం ఎంతో ఆశగా ఎద
రెండో విడత పంట రుణమాఫీపై సంగారెడ్డి జిల్లా రైతుల్లో నిరాశను నింపింది. ఏకకాలం లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాటతప్పి విడతల వారీగా రుణమాఫీ చేస్తుండడంపై రైతు ల్లో ఆగ్రహం వ్య�
రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర�
ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షలోపు ఉన్న రుణమాఫీ పథకం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందులో వివిధ రకాల సమస్య లు ఉత్పన్నమవుతుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం’.. అని ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీకి ఇచ్చిన జీవోకు, సీఎం రేవంత్, మంత్రులు చేస్తున్న ప్రకటనలకూ ఎక్క
“సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో వ్యవసాయాధికారులు అందుబాటు లేక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో జీలుగు విత్తనాలు అందించడంలో ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినప్పట
వానకాలం సీజ న్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా భారీ వర్షాలు పడక రైతులకు సాగునీటి గోస తప్పడం లేదు. మెదక్ జిల్లాలో ఈ సీజన్లో మోస్తరు వర్షాలే తప్పా భారీ వర్షాలు కురవలేదు.
రాష్ట్రంలోనే పామాయిల్ హబ్గా పేరుగాంచిన అశ్వారావుపేట ప్రాంతంలో క్రమంగా ఆ పంట ప్రాభవం మసకబారుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్యులోపంతో కూడిన మొక్కల పంపిణీ దగ్గర నుంచి మొదలుకొని..
తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకుని సంబురపడ్డ రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో ఈ ఏడాది పంటలు గట్టెక్కుతాయన్న మురిసిన అన్నదాతల ఆనందం ఆవిరైపోయిం�
రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని ఆయా గ్రా మాల్లో ఉన్న ఆగ్రో