ప్రభుత్వం ఇటీవల పంట రుణమాఫీ చేయడంతో రైతులు తిరిగి పంట రుణాలు తీసుకోవడం కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. రుణాలు మాఫీ అయిన రైతులకు రోజుకు 30 మందికే బ్యాంకు సిబ్బంది రుణాలు మంజూరు చేస్తుండ�
రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు నిరుత్సాహమే మిగులుతున్నది. మేడ్చల్ జిల్లాలో అర్హులు సుమారు 20 వేల పైచిలుకు ఉన్నా.. ఇప్పటి వరకు 3,091 మందే లబ్ధి పొందారు. జిల్లా వ్యాప్తంగా అన్నదాతల అకౌంట్లలో రూ. 17 కోట్లు జ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 450 నుంచ�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీతో జిల్లా రైతాంగానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు ప్రభుత్వం విధించిన నిబంధనలతో సుమారు లక్ష మంది రైతులు నష్టపోగా, మరోవైపు బ్యాంకర్లు పెట్టే కొర్రీలతో అప్�
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీలో నష్టపోయిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ రైతు ఆవుటి అంజన్నకు న్యాయం చేస్తామని జిల్లా అధికారులు భరోసా ఇచ్చారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచు�
స్థానిక యూనియన్ బ్యాంకు లో బుధవారం నెట్వర్క్ లేకపోవడంతో కస్టమర్లు, రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ముందున్న సర్వర్ సమస్య ఉందని కస్టమర్లు గమనించాలని బ్యాంకు ఉద్యోగులు బోర్డు పెట్టారు.
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ తీరు. ఆగస్టు 15 నాటికి అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సర్కారు మాటలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి.
రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి నట్టేట ముంచింది. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి రుణమాఫీ కోసం ఎంతో ఆశగా ఎద
రెండో విడత పంట రుణమాఫీపై సంగారెడ్డి జిల్లా రైతుల్లో నిరాశను నింపింది. ఏకకాలం లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి మాటతప్పి విడతల వారీగా రుణమాఫీ చేస్తుండడంపై రైతు ల్లో ఆగ్రహం వ్య�
రెండు నెలలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గు రువారం పాడి రైతులు కల్వకుర్తి పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర�
ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షలోపు ఉన్న రుణమాఫీ పథకం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందులో వివిధ రకాల సమస్య లు ఉత్పన్నమవుతుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం’.. అని ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీకి ఇచ్చిన జీవోకు, సీఎం రేవంత్, మంత్రులు చేస్తున్న ప్రకటనలకూ ఎక్క
“సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో వ్యవసాయాధికారులు అందుబాటు లేక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో జీలుగు విత్తనాలు అందించడంలో ఆ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినప్పట
వానకాలం సీజ న్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా భారీ వర్షాలు పడక రైతులకు సాగునీటి గోస తప్పడం లేదు. మెదక్ జిల్లాలో ఈ సీజన్లో మోస్తరు వర్షాలే తప్పా భారీ వర్షాలు కురవలేదు.