వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్లో తురకవాని కుంట తెగి రైతు దేవయ్యకు చెందిన 2 ఎకరాల పంట పొలం నష్టపోయింది.
భారీ వర్షాలు అన్నదాతల ఆశలను నిండా ముంచాయి. వేలాది ఎకరాల్లోని పంటలు వరదనీట మునిగాయి. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో చెరువులు, కుంటలు ఉప్పొంగడంతో వర్షపు నీరు పొలాల్లోకి చేరింది.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు అన్నదాత తీవ్రంగా పంట నష్టపోయారు. మండల కేంద్రమైన కొణిజర్ల, తనికెళ్ల, పల్లిపాడు, సింగరాయపాలెం, తీగలబంజర, గుబ్బగుర్తి, సిద్ధిక్నగర్, అంజనాపురం, గద్దలగూడెం, ఉప్పలచెలక, పెద్దగోపతి,
కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరందించే కేఎల్ఐ 29వ ప్యాకేజీకి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండ్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా మారింది. మొదటి, రెండు, మూడు విడుతల్లోనూ ఉమ్మడి జిల్లాలోని కొందరు రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారు బ్య�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత�
రూ.2లక్షల రుణమాఫీ అంటూ గొప్పగా ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మూడు విడుతలుగా బ్యాంకుల్లో పంట రుణాలున్న రైతులందరికీ రూ.2లక
ప్రతికూల వాతావరణం, పెరిగిన పెట్టుబడులు, అందని మద్దతు ధర వెరసి పెసర రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది వానకాలం కొణిజర్ల మండల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పెసర పంట సాగు చేశారు.
రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షల మారింది. రుణమాఫీ అందని వారు గ్రీవెన్స్ సెల్లను ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండాపోవడంతో రైతులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది రైతుల పరిస్థితి. ఒకవైపు రైతు భరోసా రాక పెట్టుబడికి ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు పంట రుణం మాఫీ కాక ఆందోళనకు గురవుతున్నారు.
రుణమాఫీ.. దేశానికి అన్నం పెట్టే రైతుల కుటుంబాల్లో చిచ్చుపెట్టిం ది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రణరంగంగా మా రింది. అర్హత ఉండీ మాఫీ కాకపోవడంతో రైతుల కు టుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1,907 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అర్హత ఉన్నా తమకు రుణమాఫీ వర్తించకపోవడంతో కుమిలిపోతున్నారు.
రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాజేడులోని ఏపీజీవీబీకి శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదాతలు రావడంతో బ్యాంకు అధికారులు గేట్లు మూసివేసి క్యూలో విడుతల వారీగా లోపలికి అనుమతించడంతో ఇ�
రైతులందరికీ రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అం దుకు భిన్నంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లిలో చాలామంది రైతులకు రుణమాఫ�