హనుమకొండ జిల్లాలో ఈ వానకాలంలో సుమారు 1.55 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో 50 వేల ఎకరాల వరకు బై బ్యాక్ పద్ధతిలో పలు విత్తన కంపెనీలు సాగు చేయిస్తుండగా, మిగతా లక్ష ఎకరాల్లో సాధారణ వరి పండించారు.
శ్రీరాంసాగర్ జలాలపై ఆధారపడి సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. ఆయకట్టుకు నీళ్లు చేరకపోవడంతో చివరి తడి కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. శాయంపేట పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం 31 ప్రధాన కాల్వ, ఉప కాల్వ మ�
పంట తాడికి పెరిగిన వేళ ఖరీదుదారులంతా ఏకమై ఒక్కసారిగా జెండా పాటను తగ్గించారు. దీంతో ఎన్నో ఆశలతో ఏఎంసీకి పంటను తెచ్చుకున్న పత్తి రైతులు విధిలేక అదే ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. ఖమ్మం �
తెలంగాణ సర్కారు రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పదేండ్లలో రైతులు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. వానకాలం పంట చేతి�
ఆసియాలో అతిపెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఆదాయం బాగానే వస్తున్నా మౌలిక వసతులు కరువయ్యాయి. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.43.39 కోట్ల ఆదాయం వచ్చినా రైతులను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మార్కెట్�
బహిరంగ మార్కెట్లో తెల్ల బంగారం ధరలు తిరోగమనం దిశకు చేరుతుండడంతో పంటను సాగు చేసిన రైతులు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య పంటల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తిని ఉమ్మడి జిల్లా రైతులు గడిచిన కొ�
సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్గా మారింది. పంట చేతికొచ్చినా కొనే దిక్కులేకపోవడంతో ధాన్యం దళారులకు చేరుతున్నది. ఈ వానకాలం నుంచే బోనస్�
తమకు పంట నష్టపరిహారం అందలేదని, తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతూ బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామ రైతులు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యను బుధవారం వేర్వేరుగా కలిసి విన్నవించుక
కొన్నిరోజులుగా అకాల వర్షం రైతులను ఆగమాగం చేస్తున్నది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో కోతకు వచ్చిన పంట దెబ్బతినగా..కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నది. బుధవారం అర్ధరాత్రి, గురువార�
కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో రైతులు దళారులకు అమ్మి నష్టపోతున్నారని రైతు జేఏసీ నేత, బీఆర్ఎస్ నాయకుడు లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరులో ఆయన బుధవారం విలేకరులతో మ
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలోని మారెడ్డి చెరువు(డ్యాం)లోకి గోదావరి జలాలను సంబంధిత శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా విడుదల చేయడంతో అధికంగా నీరు చేరి నాగపురి గ్రామానికి చెందిన 25 మంది రైతుల
గత ఏడాది వరదలకు మోరంచవాగు ఉప్పొంగింది. దీంతో మోరంచపల్లి గ్రామం నీట మునిగి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలోనే వాగుపై ఉన్న మోరంచ ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) పనికిరాకుండా పోయింది. ఫలితంగా ఈ ప్రాజ�
పంట కాల్వల నిండా గుర్రపుడెక్క, సిల్ట్ పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడంతో పాకాల చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి దాపురించింది. పంట కాల్వలను శుభ్రం చేసి సక్రమంగా నీరందించకపోవడంతో రైతులు ఇబ్బం
రుణమాఫీ కాని రైతులకు అధికారుల నుంచి చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారులు అడుగుతున్న డాక్యుమెంట్ల వివరాలు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి! అసలు నాకు పెండ్లే కాలేదో మహాప్రభో