ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్ సాగు రైతన్నకు పెను భారమైంది. అటు కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా ఇవ్వకపోవడం, దీనికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూ లించకపోవడంతో అన్నదాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చి�
జోగుళాంబ గద్వాల జిల్లా లో రైతన్నకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యవసాయంపై ఆశ చావక.. లాభం వచ్చినా.. నష్టం చవిచూసినా.. పం టలు పండిస్తూనే పనులు చేపడుతూనే ఉం టాడు. కేసీఆర్ సర్కారు చేద�
ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణమాఫీ వర్తించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి కష్టాలపాలయ్యామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పెంట్లవెల్లి సొసైటీ పరిధిలోని కొండూరు, మల్లేశ్వరం, మంచాలకట్ట, మాధవ
జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆర్మూర్లో నిర్�
కళ్లలో ఒత్తులేసుకొని కోటి ఆశలతో ఎదురుచూసిన కర్షకులను కనీస కనికరం లేకుండా నిలువునా వంచించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుభరోసా నుంచి మొదలుకొని రుణమాఫీ దాకా అన్నింటా దగా చేసింది. చివరికి సీజన్ ముగిసినా �
రైతుకు భరోసా ఇచ్చే చేయి కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లలో పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అమలు చేసిన రైతుబంధు పథకం పేరు మారిందే తప్పా ఆచరణలో చేయూతను అందించడం లేదు. ప్�
ఎరువుల అమ్మకాల్లో అధికారుల నిఘా, పర్యవేక్షణ పూర్తిగా కొరవడడం రైతులకు శాపంగా మారింది. ప్రధానంగా మార్కెట్లో యూరియా ధరకు రెక్కలొచ్చాయి. ఎమ్మార్పీ (గరిష్ఠ ధర) అమలు కావడం లేదు. ధర పెంచి విక్రయిస్తూ ఎరువుల డీల
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు చేసిన చిన్న తప్పిదాలే నేడు వారికి మాఫీ వర్తించకపోవడానికి కారణంగా చెప్పొచ్చు.
రూ.రెండు లక్షల రుణమాఫీ మాకెందుకు కాలేదని ఉమ్మడి జిల్లాలోని రైతులు ఎదురుచూస్తున్నారు. మూడు విడతల్లో మాఫీ అవుతుంది అనుకున్నాం. కానీ, ఏ విడతలోనూ మాఫీ కాలేదు. బతుకమ్మ, దసరా పండుగలు వస్తున్నాయి.
పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సంఘం, టి.జి. విజయ
ఇటీవల వచ్చిన వరదలకు కొట్టుకొచ్చి పంట పొలాల్లో వేసిన ఇసుకమేటలతో రైతులు పరేషాన్ అవుతున్నారు. మేటల తొలగింపు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు.
పాల రైతును రేవంత్ సర్కారు పరేషాన్ చేస్తున్నది. రైతుభరోసా ఇవ్వకుండా అన్నదాతలను ఆగం చేసిన ప్రభుత్వం.. పాల బిల్లులు చెల్లించక పాడి రైతులను అవస్థల పాలు చేస్తున్నది. పక్షం రోజులకోసారి డబ్బులు చెల్లించాల్స�
స్థానికంగా కోల్డ్ స్టోరేజీలు లేక ఆలుగడ్డ రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాల కోసం ఆగ్రా, పంజాబ్లోని జలంధర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాల్స�
రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికకానుంది. పంట రుణమాఫీ, రైతు బంధు, పంటలకు బోనస్ ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ మండల కేం ద్రంలో ఈనెల 27న రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, సి
భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న, వేరుశనగ, పెసర, లోబాన్, బీర, కాకర, టమాట పంటలు బాగా దెబ్బతిన్నాయి.