సీఎం రేవంత్రెడ్డి దేవు ళ్ల మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టులోపు రూ. రెం డు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలను దగా చేశాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రా వు ధ్వజమెత్తారు.
పంట రుణాలను రూ.2లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలతో రైతులను మోసం చేస్తున్నదని మాజీ ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
Harish Rao | రైతుల రుణమాఫీ విషయంతో సీఎం రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడింది. మోసం రేవంత్ రెడ్డిది, పాపం కాంగ్రెస్ పార్టీది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. గురువారం జనగామ(Janagama )జిల్లా కే�
Srinivas Goud | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకి సకాలంలో రుణమాఫీ, రైతు బంధు, విత్తనాలు అదజేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా తప్పుడు హామీలను చూసి రైతులు మోసపోయారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అన్నారు.
రుణమాఫీపై నిబంధనలను ఎత్తివేయాలని బుధవారం రైతు సంఘం నాయకులు ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండీ గఫూర్ ప
రుణమాఫీ రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దుమ్ముగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశార�
రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అర్హులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల తరఫున పోరాడతామని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ �
అర్హులైన రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని తాజా మాజీ ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2014 నుంచి 2023 వరకున్న రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసి వెంటనే కొత్త రుణాలివ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం జనగామ సమీకృత క�
అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యాలయంలో వినతిపత్రం
అన్నదాతలు ఆగ్రహించారు. ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కిన నిరసన తెలిపారు. సహకార బ్యాంకులు, సొస�
రైతులందరికీ రూ.2 లక్షల లోపు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఆంక్షల కొరడా ఝళిపించింది. సవాలక్ష కొర్రీలతో సగం మంది రైతులకు రిక్త‘హస్తం’ చూపింది. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ రైతును పలుకరించి�
అన్నదాతలు పొలంబాట వీడి పోరుబాట పట్టారు. జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుమీదకు ఈడ్చిందంటూ ఆర్తనాదాలు చేశారు. కొంతమందికే పంటల రుణమాఫీ చేయడంతో మాఫీకాని రైతులు ఆందోళనల�
కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిషత్ కారాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ ఆధ్వర్య�
Nallgonda | కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాల పాలవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా నల్లగొండ(Nallgonda) జిల్ల